పర్సంటేజీల కోసమే ఫీజు బకాయిలు చెల్లించడం లేదని, గడిచిన రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బ కాయిలు విడుదల చేయలేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
Tuition Fee | పలు ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులు భారీగా పెరుగబోతున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ వంటి కోర్సులు మరింత ఖరీదైనవి కాబోతున్నాయి. బీసీ వర్గాలకు చెందిన విద్యార్థుల జేబులకు చిల్లులు పడబోతున్నాయి. ఇంజినీరింగ్
Fee Reimbursements | ఇంజినీరింగ్ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి. ఈసారి సరికొత్త అస్త్రంతో యాజమాన్యాలు ముందుకురానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో అన్నిరక�
‘కాంగ్రెస్ సర్కార్ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నది. నర్సింగ్ విద్యకు విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియాల్లో నేను పర్యటించినప్పుడు నర్సింగ్కు ఉన్న డిమాండ్ తెలుసుకున
గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన 420 వాగ్దానాలను పక్కదారి పట్టించేందుకు ఆయన అనుచరగణం ఇప్పుడు విద్య, వైద్యరంగాల అభివృద్ధి పేరిట సరికొత్త రాగం అందుకుంటున్నది.
ఫీజు రీయింబర్స్మెం ట్ విడుదలలో కాంగ్రెస్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్మెంట్తో మాకు సంబంధం లేదు. నవంబర్ 29లోగా ట్యూషన్ ఫీజు చ�
కొద్ది సంవత్సరాలుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా త�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్ర�
రెగ్యులర్ పీజీ, సర్టిఫికెట్ కోర్సులకు ప్రభుత్వం 75% హాజరు నిబంధన తీసుకొచ్చింది. బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టేందుకే ఈ అసంబద్ధ విధానాన్ని అమల్లోకి తీసుకువచ�
‘ఎక్కడా అప్పు పుడుతలేదు, బజార్లో ఎవరూ మనల్ని నమ్మడంలేదు. మీరు నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా లేదు. ఏం చేస్తరయా నన్ను... కోసుకుని తింటరా’ అంటూ అర్నెళ్ల క్రితం ఉద్యోగుల సమావేశంలో అప్పులు, ఆదాయంపై సీఎం రేవంత్ర
Revanth Reddy | ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాలేజీలు బంద్ చేసిన వారితో చర్చలు ఎలా జరుపుతామని ప్రశ్నించారు. తమాషాలు చేస్తే.. తాట తీస్తా అని హెచ్చరించారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, సంఘ నాయకులు ఖమ్మం రూరల్ మండలం ఈఎంసీ పరిధిలోని జేఎన్టీయూహెచ్ కళాశా�