ఎస్సీ, ఎస్టీలకు వర్తించినట్టే బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, మహిళా రిజర్వేషన్ బిల
ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లోని పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంటే ఓర్వలేని సీఎం రేవంత్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నారని జాతీయ బీసీ �
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిపులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్లోని మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు.
Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వనట్టేనని తేలిపోయింది. ఈ విద్యా సంవతర్సం నుంచి మాత్రమే నిధులు చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డే స్వయంగా ప్రకటించారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చ
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస�
నిరుద్యోగుల ఓ ట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్, వారిపైనే ఉక్కుపాదం మోపుతున్నదని నిరుద్యోగ జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారంటూ ప్రశ్నించారు.
స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశా రు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ నుంచి ధర్నాచౌక్ వరకు మంగళవారం ప్రభుత్వానికి వ్యతిర
ఇంజినీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శగా మాత్రమే చూడాలా? లేక దీని వెనుక మరో విధానపరమైన సంకేతం దాగి ఉన్నదా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్�
చదువుకు పేదరికం అడ్డుకాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ (న్యూస్) ఆధ్వర్యంలో దళిత �
సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ (NEWS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఒక రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? శాసనసభలో నా? సచివాలయంలోనా? లేక అధికార పార్టీ కార్యాలయంలోనా? అ క్కడెక్కడా కాదు. విశ్వవిద్యాలయా ల ప్రాంగణాలు, తరగతి గదుల్లో ఉంటుంది. కుటుంబం, సమాజం, రాష్ట్రం కోసం మంచి భవి�
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నిర్వహించే వ్యక్తికి ప్రాథమికంగా ఉండాల్సింది మృధుభాషణం, హూందాతనం. కానీ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి ఇందులో ఏ ఒక్క అర్హతా లేదు. మాట్లాడే సబ్జెక్టు మీద అవగాహన లేకుండా అల్లాటప్�
రాష్ట్రవ్యాప్తంగా 14లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థుల కష్టాలు చెప్పతరం కావడం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక�
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇటీవ ల ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకే పడరాని పాట్లు పడాల్సి వస్తున్నది. కొత్తవాళ్లే కా కుం