కొద్ది సంవత్సరాలుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా త�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్ర�
రెగ్యులర్ పీజీ, సర్టిఫికెట్ కోర్సులకు ప్రభుత్వం 75% హాజరు నిబంధన తీసుకొచ్చింది. బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టేందుకే ఈ అసంబద్ధ విధానాన్ని అమల్లోకి తీసుకువచ�
‘ఎక్కడా అప్పు పుడుతలేదు, బజార్లో ఎవరూ మనల్ని నమ్మడంలేదు. మీరు నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా లేదు. ఏం చేస్తరయా నన్ను... కోసుకుని తింటరా’ అంటూ అర్నెళ్ల క్రితం ఉద్యోగుల సమావేశంలో అప్పులు, ఆదాయంపై సీఎం రేవంత్ర
Revanth Reddy | ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాలేజీలు బంద్ చేసిన వారితో చర్చలు ఎలా జరుపుతామని ప్రశ్నించారు. తమాషాలు చేస్తే.. తాట తీస్తా అని హెచ్చరించారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, సంఘ నాయకులు ఖమ్మం రూరల్ మండలం ఈఎంసీ పరిధిలోని జేఎన్టీయూహెచ్ కళాశా�
ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎంజీ యూ పరిధిలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఇంజినీరి�
దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వారి ఆదాయాన్ని బట్టి విద్యా వ్యయాన్ని సర్కారే భరించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వచ్చింది. వృత్తివిద్యా కోర్సులు చదువుకునే విద్య�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించామని, చివరికి ఆర్థిక బాధలు భరించలేకనే కాలేజీల నిరవధిక బంద్ చేస్తున్నామని ఖమ్మం జిల్లా ప్రైవ�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం నగరంలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్త�
Challa Venkateswar Reddy | రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి విమర్శించారు.
పెండింగ్లో ఉన్న రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి మండిపడ్డారు.