ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో7 ప్రతులను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దహనం చేసి నిరసన తెలుపాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చార�
Fee Reimbursement | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేశాక వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి తీసుకురావద్దన్న ప్రభ�
Fee Reimbursement | బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు ఇక చదువు ‘కొనాల్సిందే’. ఇన్నాళ్లు ఎస్సీ, ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం ఆర్థికంగా ఎంతో మేలుచేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ క్రమంగా ఎగ్
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాలల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్వీ నాయకులను బుధవారం పోలీసులు ముందస్తు అరెస్ట�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చే యాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేష న్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులుయాదవ్ డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, నార్
సీఎం రేవంత్రెడ్డి అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, ప్రభు త్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీమంత్రి వీ శ్రీనివా�
ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ‘చలో సీఎం ఇంటికి పాదయాత్ర’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం �
రాష్ట్రంలో పెండింగ్ ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని చేపట్టింది.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 8 వేల కోట్లు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ డిమాండ్ చేశారు. ఫీజు పోరుబాట కార్యక్రమంలో
ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత హామీలను మరిచి రాష్ర్టాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉండవ�
రాష్ట్రంలోని 13లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈనెల 28న సీఎం రేవంత్రెడ్డి ఇంటికి విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించనున్నట్టు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, కార్యదర్శి పు�