ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలు అడిగినందుకు కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయడమేంటని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్�
రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల పెండింగ్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ఆందోళనలు చేపట్టారు.
రాష్ట్రంలో ఫీజు పోరు రాజుకున్నది. నిరవధిక నిరసనలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వంపై ముప్పేట దాడికి సంఘాలు సిద్ధమయ్యాయి. రెండేండ్లుగా విసిగి వేసారిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒకవైపు, అవస్థలతో నెట్టుకొస్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే యాజమాన్యాలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపట్టనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తె�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల్లో కోతలు విధించడం తగదని, అదే జరిగితే విద్యార్థిలోకం నుంచి ప్రతిఘటన తప్పదని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వ�
‘నవంబర్ ఒకటో తేదీలోగా రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. మిగతా రూ.9,000 కోట్లను ఎప్పుడిస్తారో గడువు ప్రకటించాలి. లేదంటే అదే నెల 3 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు, అధ్యాపకులతో భారీ ఉద్యమ
Fee Reimbursement | ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ సర్కారుకు ప్రభుత్వానికి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరోసారి హెచ్చరిక చేశాయి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలను బంద్ చే
అత్తమీద కోపం దుత్త మీద తీసినట్టుంది ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల వ్యవహారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో, ఆ కోపాన్ని తమ కాలేజీలలో చదువుకున్న విద్యార్థులపై చూపి�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 22 నెలలు. చేసిన అప్పులు రూ.2.43 లక్షల కోట్లు! మరో రూ.2వేల కోట్లకు ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది.ఓ వైపు రూపాయి కూడా అప్పు పుట్టడం లేదని ప్రచారం చేస్తూ..మరోవైపు నెలక
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం కాలేజీల బంద్కు పిలుపునిచ్చిన యాజమాన్యాలు మళ్లీ వెనక్కి తగ్గాయి. ప్రభుత్వ హామీతో బంద్ను వాయిదా వేసుకున్నాయి. హామీ మేరకు దీపావళిలోపు రూ. 300 కోట్లు విడుదల చేయాలన�
ఎన్నికల హామీలను అమలుచేసేదాకా ప్రభుత్వాన్ని వెంటాడుతామని, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చేశారు. 108 అంబులెన్స్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెం�