Engineering Colleges | విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలతో రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు బెంబేలెత్తుతున్నాయి. ఈ నెల 16న ప్రారంభమైన ఈ తనిఖీలు శనివారం నాలుగో రోజు కూడా కొనసాగాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ను ఎత్తివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. రేవంత్ సర్కార్ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార
Fee Reimbursement రాష్ట్రంలో ఇంటర్ నుంచి పీజీ, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి దాదాపు 2,500కు పైగా విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా ప్రైవేట్ కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మె�
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరిన కాలేజీ యాజమాన్యాలపై విజిలెన్స్ అస్ర్తాన్ని సర్కార్ సంధించింది. బుధవారం ఒక్కరోజే 12 కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చే�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలన్న డిమాండ్తో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) శనివారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. అసెంబ్లీ గేట్ వద్దకు చేరిన కార్యకర్తలు, మహ
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్కు ని ధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015 నుంచి 2023 వరకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం
రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కోసం తెలంగాణ సాధన తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం బషీర్బాగ
మారెడ్డి జిల్లా కేంద్రంలో ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై బీఆర్ఎస్ తలపెట్టిన భారీ నిరసన ర్యాలీ విజయవంతమైంది. మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో సుమారుగా రెండు వేల మంది విద్యార్థులతో డిగ్రీ క�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేస్తే ఊరుకునేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు రీ�
తెలంగాణలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో సమ్మెకు సిద్ధపడని ఉద్యోగ వర్గాలు లేవనే చెప్పవచ్చు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం వివిధ సమూహాలు రోడ్డెక్కుతూనే ఉన్నాయి. ఈ సమ్మెలు, బంద్ల విరమణ కోసం ప్రభు
ఎస్సీ, ఎస్టీలకు వర్తించినట్టే బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, మహిళా రిజర్వేషన్ బిల
ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లోని పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంటే ఓర్వలేని సీఎం రేవంత్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నారని జాతీయ బీసీ �
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిపులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్లోని మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు.
Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వనట్టేనని తేలిపోయింది. ఈ విద్యా సంవతర్సం నుంచి మాత్రమే నిధులు చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డే స్వయంగా ప్రకటించారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చ