ఒక కాలేజీకి రావాల్సినవి రూ.1.68 లక్షలు.. మరో కాలేజీవి రూ.79 లక్షలు.. ఇంకో కాలేజీవి రూ.44 లక్షలు. ఇలా లక్షల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు తిరస్కరించింది.
ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులను కీలక పదవుల్లో కొనసాగించవద్దని... ఫీజు రీయింబర్స్మెంట్, అద్దెల చెల్లింపులకు నిధులు లేవని.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని చెప్పుకొస్తున్నది.
కమీషన్ల కోసం ఎల్అండ్టీపై రేవంత్రెడ్డి బెదిరింపులకు దిగారని, కాబట్టే వారు పారిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్లో కంపెనీ చ�
బాగ నమ్మిస్తే మోసం జేయడం అల్కగైతది. నమ్మకమనేదే లేకుంటే మోసమనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతవో నమ్మకానికి నీడలాగా మోసం దానెంబడే ఉంటది. ఆ నమ్మకాన్ని కలిగించడానికి ఎక్కువ ఎవరన్న ప్రయత్నం చేస్తే ఒకటికి ర
కేసీఆర్ సుస్థిరపాలనలో గాడినపడ్డ తెలంగాణ బతుకుబండి కాంగ్రెస్ రాకతో ఆగమాగమైంది. దాదాపుగా అన్నిరంగాలూ పడకేశాయి. అందులో భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యారంగం కూడా సర్కారు చేతకానితనం వల్ల సమస్యల సుడ�
BRSV | గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారని, విద్యార్థులు తల్లిదండ్రులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉందని అలాంటి విద్యార్థుల�
విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఖమ్మం నగరంలో సోమవారం భారీ ప్రదర్శన న�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం లో భాగంగా సర్కారు కొత్త ఎత్తుగడతో రెడీ అయ్యింది. రీయింబర్స్మెంట్ పథకంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను నేటి నుంచి బంద్ చేస్తున్నటు ్లప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు
FEE Reimbursement : వృత్తివిద్యా కాలేజీ విద్యార్థులకు గుడ్న్యూస్. బీఆర్ఎస్ పార్టీ పోరాటం, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ప్రభుత్వం దిగివచ్చింది. కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ (FEE Reimbursement) బకాయి
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బోధన బకాయిలు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని కేయూ రీసెర్చ్ స్కాలర్స్, ఐక్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ లో గల మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు విద్యార్థుల ఫీజు రీయిబంర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులు యాజమాన్యాల ఒత్త�
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల (Fee Reimbursement) విడుదల కోసం వృత్తివిద్యా కాలేజీ యజమాన్యాలు (FATHI) చేపట్టిన విద్యాసంస్థల బంద్ కొనసాగుతున్నది. యాజమాన్యాలతో ఆదివారం చర్చలు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం.