యువతరం కోసం భారత్కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ యాక్ససరీల సంస్థ ఫాస్ట్ట్రాక్.. సరికొత్త రగ్గ్డ్ స్మార్ట్ వాచీలకు రూపకల్పన చేసింది. ఫాస్ట్ట్రాక్ ఎక్స్ట్రీమ్ ప్రొ పేరుతో ఇటీవలే మార్కెట్లోకి తీసుకొ�
పాత పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడి ఎమోషన్. 96 ఏండ్ల ఘన చరిత్ర దీని సొంతం. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేరాఫ్. స్వయంపాలనలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యం. ఎంతోమంది తమ గొంతుకను వినిపించేందుకు ఉ�
దేశీయ ద్విచక్ర వాహన విభాగంలో ఒకప్పుడు వెలుగువెలిగిన స్ప్లెండర్ మళ్లీ సరికొత్త అవతారంలో అడుగుపెట్టింది. స్ల్పెండర్ + ఎక్స్టెక్ పేరుతో విడుదల చేసిన ఈ బైకుపై ఐదేండ్ల వ్యారెంటీ
ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. అంగన్వాడీ అల్వాల్ ప్రాజెక్టులో భాగంగా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో దాదాపు రూ.40 లక్షల మున్సిపాలిటీ సాధారణ నిధులతో మోడల్ భవన
కొత్త సచివాలయ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ.. అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ త్వరితగతిన నిర్మ�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపైన కొలువైన పవిత్ర పంచనారసింహుల దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రోజుకు సగటున 20 వేలకు పైగానే భక్తులు వస్తున్నారు. వారాంతం, ప్రత్యేక పర్వదినాల
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయంలో సోమవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నట్టు ఈవో గీత ఓ ప్రకటనలో తెలిపారు. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిత్య తిరుక�
పునఃప్రారంభించిన అడిషనల్ డీజీ స్వాతిలక్రా హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఆధునీకరించిన రాష్ట్ర మహిళా భద్రతా విభాగం వెబ్సైట్ను అడిషనల్ డీజీ స్వాతిలక్రా మంగళవారం ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళ�