తండ్రి చనిపోయి న బాధను దిగమింగి పదో తరగతి విద్యార్థి పరీక్ష రాసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. మన్ననూర్ గ్రామానికి చెందిన హే మంత్నాయక్ తండ్రి ల క్యానాయక్ గురువారం రాత్
నాడు అనారోగ్యంతో తండ్రి.. నేడు ప్రమాదవశాత్తు తల్లి మృతి చెందగా, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం తల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేకపోగా, స్థానికులు అందించిన విరాళ�
ఎల్ఎండీ అందాలను తిలకించేందుకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నిండింది. ప్రమాదవశాత్తూ నీటిలో పడ్డ కూతురిని కాపాడబోయి తండ్రి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో చోటుచేసుకున్నది.
Hanumakonda | ఆ తండ్రి, కూతురికి ఏ కష్టమొచ్చిందో తెలియదు పాపం. ఇకపై జీవించడం వృథా అని భావించారు. పురుగుల మందు(Pesticides) తాగి తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు.
Attack | కన్న తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పిల్లలు ఎదిగినా కొద్ది సంతోషంతో మురిసిపోతుంటారు. అప్పు చేసైనా సరే అడిగినవన్నీ కొనిపెడుతారు. తాము పస్తులుండైనా సరే బిడ్డల కడుపు నింపుతారు. అ�
నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పితృవియోగం జరిగింది. ఎమ్మెల్యే లింగయ్య తండ్రి నర్సింహా(75) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నార్కట్పల్లి కామినేని దవాఖానలో చికిత్స అందిస్తున్
Snake bite | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రీ బిడ్డను పాము కాటేయడంతో (snake bite) మూడు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామంలో చోటు చేసుకుంది.
కార్వాన్ : కొడుకు చేతిలో ఓ తండ్రి హత్యకు గురైన సంఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి. సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తాళ్ళగడ్డ తాలీం అమ్లాపూర్ బస్తీలో ని�
Medak |కూతురుతో కలిసి తాళ్లతో కట్టుకొని చెరువులోకి దూకిన దంపతులు.. ఇద్దరు మృతి | మెదక్ మండలం బొల్లారంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కూతురుతో కలిసి దంపతులు తాళ్లతో కాళ్లు, చేతులు కట్టుకొని చెరువులో దూకి ఆత్�