కొడుకు మరణాన్ని తట్టుకోలేక మనస్తాపంతో తండ్రి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారంలో ఆదివారం చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం మేరకు.. బుద్ధారం గ్రామానికి చెందిన ఏశమోని ఆంజ
SSC exam | తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థి పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాసిన ఘటన అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందిన విషయం తెలిసిన కూతురు దుఃఖాన్ని దిగమింగుతూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రానికి చెందిన పసు
తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. సంస్థాన్నారాయణపురం మండ లం సర్వేల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కాటం రాములు గ�
రెప్పపాటులో ఘోరం జరిగింది. ఆదివారం కావడంతో ఆటవిడుపుగా వచ్చి ఆనందంగా గడుపుదామనుకున్న కుటుంబంలో అంతులేని విషాదం నిండింది. బిడ్డల ను కాపాడబోయి తండ్రి సైతం రైలు ఢీకొని మృత్యువాతపడటం చూపరులను కలిచివేసిం ది
మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కామినేని దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి వ�
ఓ వైపు కంటికి రెప్పలా కాపాడిన తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు.. కుటుంబం విషాదంలో ఉండగా దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసిన విద్యార్థిని ఉదంతం చూపరులను కంటతడి పెట్టించింద�
Crime news | ఇంటి కరెంట్ బిల్లు విషయంలో తండ్రి, కొడుకుల గొడవలో తండ్రి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ సీఐ టంగుటూరి శ్రీను తెలిపిన వివరాల ప్రకారం..వికారాబాద్ �