తన కలను నెరవేర్చుకునేందుకు 2015లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. 2020లో బంగ్లాదేశ్కు చెందిన అమ్మాయిని అమెరికాలో పెండ్లి చేసుకున్నాడు. ఏడు సంవత్సరాల తరువాత మాతృభూమికి వచ్చి తల్లిదండ్రులు
నేటి ఆధునిక జీవితంలో సెల్ఫోన్తో విడదీయ రాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటిపెట్టుకొని ఉండాలన్న ఆసక్తి. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే అతృత అనేక అనర్థాలకు దారి తీస్తున్నది. సెల్ఫోన్ మాట
మండలంలో 65వ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా మరో ముగ్గుర�
పాత కక్షలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. అడ్డు వచ్చిన మరో యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. శనివారం అర్ధరాత్రి శంభునిపేట జంక్షన్లో చోట
గర్భంతో ఉన్నపుడు అధిక రక్తపోటుకు గురైతే పుట్టే బిడ్డకు మరణం ముప్పు ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. డెన్మార్క్లో దాదాపు 20 లక్షల మందిని పరీక్షించగా, బీపీ ఉన్న తల్లుల బిడ్డలు చనిపోయే ప్రమాదం ఎక్కువగ�
మా రెండో అన్నయ్యకు రెండేండ్ల క్రితం పెండ్లయింది. పెద్దలు కుదిర్చిన వివాహం. చాలా వైభవంగా జరిగింది. మొదట్లో బాగానే ఉన్నా.. ఈ మధ్య మా రెండో వదిన అన్నయ్యను హింసిస్తున్నది. ప్రతి విషయంలోనూ ఆధిపత్యం చెలాయిస్తున
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి ఏకైక కుమారుడు దినేశ్రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం నల్లగొండకు కారులో వస్తూ తొండు
జాతీయ రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. మద్నూర్ మండలం మేనూర్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ఆటో.. ఎదురుగా వస్తున్న లారీ కిందికి దూసుకెళ్లింది. �
శరీరంలో కణాల ఉత్పత్తి అసహజంగా జరిగితే.. దానిని ‘ట్యూమర్' లేదా ‘కణితి’ అంటారు. మెదడులో కణాలు అసహజంగా ఉత్పత్తి కావడాన్నే ‘బ్రెయిన్ ట్యూమర్స్' అంటారు. ఇవి రావడానికి గల కచ్చితమైన కారణాలు ఇప్పటివరకూ తెలియవ�
మణుగూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-లారీ ఎదురుదెరుగా బలంగా ఢీకొన్నాయి. వీటి డ్రైవర్లు ఇద్దరూ మృతిచెందారు. ఐదుగురికి తీవ్రంగా, 10 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరి
సిద్దిపేట-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తు లో లారీ డ్రైవర్ అతివేగంగా కారును ఢీకొట్టగా, ఈ ఘటనలో మృగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. ఆదివారం చిన్నకోడూరు మండలం మల్లారం వద్
జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన పూరేటి బాబూరావు(40), రాయి నర్సింహారావు అలియాస్ ముత్తయ్య (35) మరికొందరితో కలిసి బోజ్యాతండాకు చెందిన ఓ రైతు పొలంలో ఎరువు తోలకానికి వచ్చారు. మధ్యాహ్నం వంట వండుకోవడానికి సీత
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష, అనాలోచిత నిర్ణయాలతో భారత సమాఖ్యస్ఫూర్తి దెబ్బతింటున్నదని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నేతృత�