తెలంగాణ వైద్యవిధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్, సానిటేషన్ సిబ్బంది ఆరునెలలుగా జీతాలు రాక అర్ధాకలితో అలమటిస్తున్నారు. పండుగ పూట నైనా కడుపునిండా తినేటట్లు జీతాలు ఇవ్వాలని వేడుకుంటు�
వారంలోని ఏడు రోజుల్లో దేవుళ్ల పేర్లు చెప్పి కొందరు ఉపవాసం ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా ఉపవాసం ఉంటారు కానీ ఇందులో సైన్స్ కూడా దాగి ఉంది. వారంలోని ఏదో ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలు క
Maha Shivaratri | ఉపవాసం, జాగరణ రెండు అంశాలు శివరాత్రి పర్వదిన ప్రత్యేకతలు. ఉపవాసం అంటే ‘భగవంతుడికి దగ్గరగా’ గడపడం అని అర్థం. దీంతో ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివిధ అధ్యయనాలు �
ముస్లింలు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో చాలా సైన్స్ దాగి ఉంది. అలాగే హిందువులు కూడా వారంలో తమకు ఇష్టమైన రోజు లేదా ఇష్టదైవానికి పూజ చేసిన రోజు ఉపవాసం �
మధుమేహ వ్యాధిగ్రస్తులైనా, హృద్రోగులైనా సరే.. రోజుకు ఒక పూట ఉపవాసం చేస్తే మధుమేహం నియంత్రణలో ఉండటంతో పాటు గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తాజా అధ్యయనం తెలిపింది.
ఒకానొకసారి రంజాన్ నెలలో మక్కా ఇమామ్కు ఓ ఆఫ్రికా వ్యక్తి ఫోన్ చేసి ‘సహెరీ, ఇఫ్తార్ చేయకుండా ఉపవాసం ఉండకూడదా?’ అని అడిగాడు. అతని మాటలకు ఇమామ్ వెక్కివెక్కి ఏడ్చారు. సహెరీ, ఇఫ్తార్లో తినడానికి తిండికి న
‘ఓ జగదీశ్వరా! మహా ఫలితాన్నిచ్చే ఈ శివరాత్రి నాడు నేను చేసే నీ పూజలను నిర్విఘ్నంగా జరిగేలా చూడు. ముక్తిని కోరుతూ ఈ రోజు ఉపవాసం చేసి మరుసటి రోజున ఒక్కపొద్దు విడిచి భోజనం చేస్తాను. దయతో నన్నెప్పుడూ రక్షిస్తూ
ఉపవాసం (Gut Health) ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, చాలా గంటల పాటు ఆహారానికి దూరంగా ఉండే ఎక్స్టెండింగ్ ఫాస్టింగ్ వంటివి పలువురు పాటిస్తుంటారు.
కొన్ని రుగ్మతల నిర్ధారణకు రక్త పరీక్ష తప్పనిసరి. అసలే, సీజనల్ వ్యాధుల కాలం. పరీక్షలకు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. లేకపోతే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. కొన్ని రక్త పరీక్షలకు ఆరు న
Maha shivaratri 2022 | నిండుమనసుతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు. త్రికరణ శుద్ధితో రెండు చెంబుల నీళ్లు పోసి ‘ఓం నమఃశివాయ’ అంటే అనుగ్రహిస్తాడు. మన కోరికలను అనుసరించి విశేషంగా అర్చిస్తే అవి వెంటనే సిద్�
Fasting | ఉపవాసం ఓ సంప్రదాయం మాత్రమే కాదు! ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అలవాటు కూడా. ఉపవాసం వల్ల కొవ్వు కరుగుతుందనీ, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందనీ తెలుసు. కానీ ఏకంగా మధుమేహం లాంటి సమస్యలను నివారించడంలోనూ దీని పా�
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ నాయకుడు, రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఢిల్లీలో ఒకరోజు ఉపవాస దీక్షను ప్రారంభించారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులకు సంఘీభావం