చెరువు జలకళతో రైతుల్లో ఆనందం బీబీపేట్ : రెండున్నర దశాబ్దాల తరువాత ఏడు గ్రామాల ఆయకట్టుకు నీరందించే చెరువు ప్రసుత్త భారీవర్షాలతో జలకళను సంతరించుకున్నది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం పెద్ద చెరువు న�
సిరిసిల్ల : రైతులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని సిరిసిల్ల సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాసుగౌడ్ అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సం�
Telangana Agriculture | వ్యవసాయం దండుగ అన్న చోట.. వ్యవసాయం పండుగైంది. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. ఈ రంగంలో భారతదేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచి.. పలు రాష్ట్రాలకు
చండ్రుగొండ: పంటమార్పిడి పద్ధతిలో పంటల సాగు చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి అనూష అన్నారు. మంగళవారం రావికంపాడు క్లస్టర్ రైతువేదిక భవనంలో జరిగిన గుర్రాయిగూడెం రైతు అవగాహన సమావేశంలో ఏఓ పాల్గొని ప్రసంగించా
మంత్రి హరీశ్రావు | రైతులను ఆదుకున్న పార్టీ ఏదో ప్రజలు ఆలోచన చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజురాబాద్లో రైతులు, విత్తన ఉత్పత్తి దారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు.
పదవికి రాజీనామా చేయాలని రైతుల డిమాండ్5 వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష నందిపేట్ : పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చి మాట మార్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పదవికి ర
ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని రాష్ట్ర అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్�
అప్పుల్లో ఉన్నవారికి అండగా రుణ ఉపశమన కమిషన్ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారుల ఒత్తిడిని తగ్గించే చర్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మందికి సాయం ఆత్మహత్యల నివారణకు మూడేండ్లుగా కృషి హైదరాబాద్, సెప్టెంబర్ 21
Crop rotation | రైతులు ఒకే పద్ధతిలో కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా పంట సాగుకు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
కర్షకుల కోసం వినూత్న కార్యక్రమాల అమలు వ్యవసాయరంగ జాతీయ నిపుణుల కితాబు హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వ్యవసాయరంగ �
పంట ఉత్పత్తులపై లాభాల్లోనూ రైతులకు వాటా దక్కాలి : వ్యవసాయ నిపుణులు | రైతులు సాగు చేసిన పంటలు మార్కెట్లో విక్రయించిన తర్వాత.. తయారయ్యే ఉత్పత్తుల లాభాల్లోనూ వాటా దక్కాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు అభ