మంత్రి కేటీఆర్ | తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం పండించే రైతులకు ఉరి పెడుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బాయిల్డ్ రైస్ కొనమంటే కొర్రీలు పెడుతుందని మండిపడ్డారు.
భూపాలపల్లి : ఫెర్టిలైజర్స్ డీలర్లు ఎరువుల అమ్మకాలను ఆన్లైన్లోనే జరపాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యం�
కడియం శీహరి | రైతులు తమకు న్యాయం చేయాలని మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కడియం శ్రీహరి రైతులతో కలిసి కలెక్టర్ శివలింగయ్యకు వినతి పత్రం అందించారు.
ఖమ్మం: నగర వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ డీ లక్ష్మీప్రసన్నకు ఉద్యాన సాగు రైతులు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఇల్లందు క్రాస్ రోడ్ రైతు బ�
మంత్రి హరీశ్ రావు | కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు
పంట నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ చెన్నూర్, సెప్టెంబర్ 9: భారీ వర్షాలతో పంట లు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. మం�
తప్పని సరైతే సన్నాలే వేసుకోండి వానకాలంలో కూడా దొడ్డు వడ్లను కొనే ప్రసక్తే లేదు ఈ సీజన్లో సన్నాలు మాత్రమే కొనుగోలు చేస్తాం తేల్చిచెప్పిన ఎఫ్సీఐ.. దిక్కుతోచని రైతులు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెల�
Minister Niranjan reddy | సాగు విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం వరి పంటనే కాకుండా అన్ని రకాల పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ
వరదలతో నష్టపోతే ఆదుకోరా? సంబంధం లేదని చెప్పడం శోచనీయం కేంద్ర వ్యవసాయశాఖ కౌంటర్పై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రైతుల బాగోగులు చూసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహర�