రైతులకు అండగా నిలుస్తున్న ఎఫ్పీసీలు రైతు నుంచి కూరగాయలు, పండ్ల కొనుగోలు ధరలు పడిపోయినప్పుడు ఆపన్న హస్తం సేవలను ప్రశంసించిన ఎన్ఆర్ఎల్ఎం ఇతర రాష్ట్రాలూ అనుసరించాలని సూచన బేనిషాన్కు నేటితో రెండేండ�
ఆహారంలో భాగం చేసుకోవాలి: మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చిరుధాన్యాలతోనే పోషక భద్రత లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్�
Food Processing Zone | రైతులకు మెరుగైన ధరలు, వారి పంటల ఉత్పత్తులకు విలువ పెంచే లక్ష్యంతో నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన
ట్రైడెంట్ ఫ్యాక్టరీ | ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే క్రాసింగ్ సీజన్ ప్రారంభించి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని రైతులు ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.
Agri Hub | రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగింది. కానీ ఉత్పాదకత, ఆదాయం కూడా పెరగాల్సిన అవసరం ఉందని ఐటీ, మున్సిపల్ శాఖ కేటీఆర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చే
తలలు పగలగొట్టండంటూ పోలీసులకు అధికారి ఆదేశంచండీగఢ్, ఆగస్టు 28: హర్యానా రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. దాదాపు 10 మంది రైతులకు తీవ్రగాయాలయ్యాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరస
కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు | అనంతగిరి రైతు ఉత్పత్తి దారుల కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ పౌసుమి బసు అన్నారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఆరెస్సెస్ అనుబంధ బీకేఎస్ ప్రకటన డిమాండ్ల పరిష్కారానికి మోదీసర్కారుకు ఈ నెల 31 డెడ్లైన్ బాలియా (యూపీ), ఆగస్టు 24: కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఆరెస్సెస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్ (బ�
Huzurabad | నేడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులతో పాటు అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. వీరంతా కేసీఆర్కు రుణపడి ఉంటారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనల్ని ఎంతో మంది పాలించారు. ఎన్నో ప్రభుత్వ�
రందిలేకుంట రెండు పంటలు నాకు ఎకరంన్నర భూమి ఉన్నది. దీని మీద పొత్కపల్లి కోఆపరేటివ్ బ్యాంకుల మూడేండ్ల కింద రూ.40 వేల అప్పు తీసుకున్న. గిప్పుడు ఆ పైసల్ మాఫీ అయినయ్. ఒక్కరూపాయి వడ్డీ చెల్లించలేదు. మస్తు సంతోష