Crop loans | రూ.50వేలలోపు పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఈ నెల 16 నుంచి నిధులు పంపిణీ చేస్తున్నది. ఇవాళ 12,280 మంది రైతుల ఖాతాల్లో.. రూ. 36.29 కోట్లు జమ చేసింది.
Farm Loans | తెలంగాణ రైతుల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది అని తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పులు లేని రైతులుగా చూడాలనేదే ప్రభుత్వ సంక�
98 లక్షలతో సొంతంగా లిఫ్ట్ ఇరిగేషన్ అందివచ్చిన ప్రభుత్వ సహకారం చెర్వుఅన్నారం రైతుల జల విజయం 800ఎకరాల సాగుకు సమృద్ధిగా నీళ్లు 2 కుంటలకు జలకళ.. భారీగా పెరిగిన భూగర్భ జలం సరైన నీటివనరులు లేక సతమతం అవుతున్న రైత�
కీసర: తెలంగాణ ప్రభుత్వంలో రైతాంగానికి అధిక మొత్తంలో పంట రుణాలందిస్తున్నామని కీసర మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం �
బోడుప్పల్, ఆగస్టు : ఆగస్టు 15నుంచి రైతులకు రుణమాఫీ వర్తింప చేయడం పట్ల బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డిహర్షం వ్యక్తం చేశారు. సోమవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ… బ్యాంక�
వరి దిగుబడిలో మనమే నంబర్1 వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ)/మిర్యాలగూడ/దామరచర్ల: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులను పట్టించుకొనే దిక్కేలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్
సికిందర్నగర్లో మొత్తం 2300 ఎకరాలు 1950 ఎకరాల్లో పత్తి.. 12 ఎకరాల్లోనే వరి 30 ఏండ్లుగా తెల్ల బంగారం వైపే మొగ్గు సమిష్టిగా సాగుతున్న యాదాద్రి జిల్లాలోని సికిందర్నగర్ రైతుల విజయగాథ ఇదీ! అయితే వరి.. లేదంటే మిర్చి..
రైతు వేదికలు.. మినీ పార్లమెంట్ భవనాలు స్వరాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా మారింది సబ్సిడీ రుణాలతో రైతులకు ప్రోత్సాహం నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు చింతల హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ)/తుర్కయాంజాల్
TS Cabinet | ఆగస్టు 15 నుంచి రూ.50,000 (యాభై వేలు) వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి చేకూరనుంది.