చండ్రుగొండ:మండల పరిధిలోని రావికంపాడు, గానుగపాడు గ్రామాల్లో మిర్చి తోటలను హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల మిరపతోటలకు వచ్చిన తామర పురుగు, నల్లి
టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా అభిమానులు, పాలోవర్లను పలుకరిస్తుంటాడు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi konidela). డిసెంబర్ 23న జాతీయ రైతుల దినోత్సవం (national farmers day)సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేయ�
Horticulture University | రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలు డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారు. ఆయిల్ సీడ్, పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ సాగు,
పత్రికకు మొదటి ప్రాధాన్యం రైతు సమస్యలే మరే అంశమైనా అన్నదాతల తర్వాతే ప్రకటనల పేజీకీ.. ఫస్ట్ పేజీకి తేడా తెలియని పీసీసీ చీఫ్ హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘నిన్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రా
పంటల మార్పు దిశగా రైతులు ఈ ఏడాది భారీగా ఇతర పంటల సాగు హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పంటల మార్పిడి దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో వరికి బదులుగా ఇతర పంటల సాగువ�
Minister Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులపై పగ పట్టిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. వడ్లు కొనమని అడిగితే.. తెలంగాణ మంత్రులను, ఎంపీల
హరిద్వార్: దేశంలో వ్యవసాయం, రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారార్థం పతంజలి ఆయుర్వేద్ ఓ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ‘నవ హరిత క్రాంతి-ఓ వ్యవసాయ విజన్’ పేరుతో ఆవిష్కరించిన పుస్తకంలో ఈ పరిష్కారాలను స
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు ఇచ్చిన రైతుల జాబితాలో పొరపాట్లు సరిచేసేందుకు మంగళవారం కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో భూ నిర్వాసితులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అదనపు కలెక్ట
Telangana | కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల భేటీ ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ధాన్యం సేకరణపై చర్చించారు. ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీకి
తిరుమల: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు ప్రోత్సాహకాలు అందించనున్నది. పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన పంటలు పండించే రైతులకోసం టిటిడి ప్రత్యేక చర్యలు
మా ధాన్యం కొంటరా? కొనరా? రాష్ట్రమంతా హోరెత్తిన నిరసనలు శవయాత్ర, దిష్టిబొమ్మల దహనాలు నిరసనల్లో పాల్గొన్న మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన రైతులు హైదరాబాద్, డిసెంబర్ 20 (న�
ధాన్యంపై ఎన్నికల ముందు యాగీ అవి ముగిశాక గప్చుప్ ఢిల్లీలో మంత్రుల విశ్వ ప్రయత్నాలు ఇల్లు కదలని రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ధాన్యం కొనుగోళ్లపై య�
చండ్రుగొండ:కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ విధానాలతో రైతుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తుంగారం పంచాయతీలో ధాన్యం కొనుగోలు క
Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్త�