రైతుల ఇబ్బందులను తీరుస్తున్న పోర్టల్ రెండు లక్షలకుపైగా సమస్యల పరిష్కారం అన్నదాతలకు తాజా రైతుబంధులో లబ్ధి హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా భూసమస్యలకు
తాళ్లరాంపూర్లో అడ్డుకున్న రైతులు అన్నదాతలపై బీజేపీ కార్యకర్తల దాడి ఏర్గట్ల, జూన్ 28: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్�
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో గత రెండేండ్లలో వ్యాపారాలు పూర్తిగా నడవలేదు. దీం తో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదా యం పడిపోయి ఒక దశలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడి�
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాలో రైతుల ర్యాలీచండీగఢ్, జూన్ 26: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తయి�
చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ఏడు నెలలకు చేరిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాజ్భవన్ల మార్చ్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో పంజాబ్, హర్యానా రైతులు శని
2 సంస్థలతో వ్యవసాయ వర్సిటీ ఒప్పందం సర్టిఫికెట్ కోర్సు ప్రారంభానికి చర్యలు హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై గ్రామీణ యువతకు, రైతులకు శిక్షణ ఇవ్వాలని జయశంకర్ తెలంగాణ వ్య�
60.84 లక్షల రైతులకు చేరిన రైతుబంధు సొమ్ము పూర్తయిన వానకాలం పంట సాయం పంపిణీ హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): వానకాలం పంట పెట్టుబడి కోసం రైతులకు రైతుబంధు పంపిణీ పూర్తయిం ది. ఈ నెల 15నుంచి ప్రభుత్వం అన్నదాతల ఖా
ఏరువాక పౌర్ణమి | తెలుగు రాష్ర్టాల్లోని అన్నదాతలందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. వ్యవసాయ పనులను
ఇయ్యాళ తెలంగాణ అన్నపూర్ణ. పుట్ల కొద్దీ వడ్లు. బస్తాల నిండా బియ్యం. ఊరిప్పుడు పుదించిన మందగంప. పెద్ద రైతులే కాదు, చిన్న, సన్నకారు రైతులు కూడా మస్తు ఖుషీగున్నరు. పుష్కలంగ ధాన్యం పండింది. పండిన పంటను ప్రభుత్వం