వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రైతులకు సేవలందిస్తున్న పెద్దజీతగాడినని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయశాఖ
సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని శ్రమచేసేటోళ్ల చేతుల్లోనే లక్ష్మి దాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివా రం సిద్దిపేట, కామా�
‘ఏరువాక’ పండుగ లేదా ‘హలపౌర్ణమి’గా భారతీయులు జ్యేష్ఠ పూర్ణిమను జరుపుకొంటారు. నాగరికత ఎంత ముందుకు సాగినా ప్రజలకు రైతు, నాగలి లేనిదే పూట గడవదు. సాగుకు సంబంధించిన అతిముఖ్యమైన వేడుక ఈ ‘ఏరువాక’. ఇప్పటికి తొలక�
రైతుబంధు | రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు 42.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. తొలి మూడు రోజుల్లో రైతుబంధు
వ్యవసాయ మొత్తం విస్తీర్ణం 800 ఎకరాలు ప్రతి వానకాలం 480 ఎకరాల్లో వేరుశనగ సాగు ఒక్కో ఎకరంలో 8 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి మార్కెట్కు పోకుండా రైతుల ఇండ్ల వద్దే అమ్మకం పెట్టుబడి ఖర్చుపోగా ఎకరానికి 20 వేల ఆదాయం యాస�
హైదరాబాద్ : పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. బుధవారం రెండు ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్న సుమారు 15.07 లక్షల మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో మొత్త�
పెట్టుబడి సాయంపై హర్షాతిరేకాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 15: కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం కర్షకుల ఖాతాల్లో జమ చేయడంపై రైతులు హర�
వాషింగ్టన్, జూన్ 13: అమెరికాలో అతిపెద్ద రైతు ఎవరో తెలుసా.? బిల్ గేట్స్. అవును మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్సే అమెరికాలో అతిపెద్ద రైతు. బిల్గేట్స్, తన భార్య మెలిండా(ఇంకా విడాకులు చట్టబద్ధంగా మంజూరు కా
ఎమ్మెల్యే గండ్ర | రైతులు ఆగ్రో రైతు సేవా కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విత్తనాలు, ఎరువులను పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రైతులకు సూచించారు.
ఎల్లుండి నుంచి రైతుబంధు జమ | రాష్ట్రంలోని అర్హులైన రైతుల ఖాతాల్లో ఎల్లుండి నుంచి రైతుబంధు పథకం కింద నగదు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి ! రాష్ట్రంలో కురిసిన తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంత�
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి ! రాష్ట్రంలో కురిసిన తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంత�