విజయంతో రైతన్నల ఇంటి బాట పచ్చజెండా ఊపిన టికాయిత్ పాటలు, డ్యాన్సులతో సంబురాలు ‘శంభు’వద్ద విమానం నుంచి పూలవాన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి న్యూఢిల్లీ/చండీఘర్, డిసెంబర్ 11: దాదాపు ఏడాదికి పైగా సుదీర్ఘ ఉద్
తిరుపతి: తిరుపతిలో నిర్వహించదలిచిన అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ముగింపు సభను ఇండోర్గా సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహి
చండ్రుగొండ:మండల వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత పదిరోజులుగా వానలు ఆగడంతో వరి కోయించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా వరికోతలు ప్రారంభమవ్వడంతో రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచు�
MLA Jeevan reddy | కార్మికులు, కర్షకులతో పెట్టుకుంటున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ తెలంగాణ పాలిట శిఖండిలా మారిందని
న్యాయం వేరు. ధర్మం వేరు. న్యాయం కొన్ని పరిమితులకు లోబడి నిర్వచితమవుతుంది. ధర్మం అందుకు అతీతమైనది. అంతిమ ఫలితం, పర్యవసానం మాత్రమే ధర్మానికి ప్రధానం. న్యాయానికి కాలదోషం ఉంటుంది. ధర్మం కాలాతీతమైనది. న్యాయం త�
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో పోలీసుల వల్ల రైతులెవరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ నేత ధీరజ్ ప్రసాద్ సాహు, ఆప్ నేత సంజయ్ సింగ్ అడిగి�
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం సహకార సంఘం పరిధిలోని 876 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.50వేలలోపు రుణమాఫీ వర్తించినట్లు సొసైటీ అధ్యక్షులు కిలికి ఎల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు సొసైటీ కార్య
Telangana | రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన పంట రుణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. వనపర్తి నియోజకవర్గంలోని మింటపల్లి గ్రామపం�
Mahesh Bigala | కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశంస వడ్ల తక్షణ కొనుగోలుకు ఆదేశించలేం తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రైతు ఉద్యమంలో మరణించిన ఏడు వందల మంది రైతుల కుటుంబాలకు రూ.మూ
కందుకూరు : రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరు అమోయ్ కుమార్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడుతూ, ఆరుతడి పంటను వేసుకోవాల�
ములకలపల్లి: రైతులు ప్రభుత్వ సూచనల మేరకు వరికి బదులు ఆరుతడి పంటలను సాగుచేయాలని అశ్వారావుపేట ఏడీఏ అఫ్జల్బేగం సూచించారు. సోమవారం మండల కేంద్రమైన ములకలపల్లి, పూసుగూడెం గ్రామాల్లోని రైతువేదికల్లో రైతులకు య