రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే.. : కేంద్రమంత్రి | రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే సాగు చట్టాల రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు సిద్ధమని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తో�
బ్యాంకుల విలీనంతో రైతుబంధుకు ఇబ్బంది లేదుకొత్త రైతులు 10లోగా ఏఈవోకు వివరాలివ్వాలి15 నుంచి ఖాతాల్లో జమ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): పలు బ్యాంకుల విలీనంతో రైతుబంధు పంపి�
మంత్రి కేటీఆర్ ఆదేశంతో సమస్య పరిష్కారం ట్వీట్కు స్పందించడంపై రైతన్న సంతోషం కల్హేర్, జూన్ 2: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందనతో ఓ రైతు మురిసిపోయిండు. పట్టా పాస్బుక్కులోకి భూమిని ఎక్కించిన పత్రం అందుకున
రైతాంగం నష్టపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలినకిలీ విత్తనాలపై నిరంతరం పర్యవేక్షణవానకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మెదక్, జూన్ 1 : నకిలీ విత్తనాల విక్రయాలపై
రెట్టింపు దిగుబడి.. నాణ్యత అధికం తేల్చి చెప్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు వర్షాధార సాగుతో దిగుబడి తక్కువ రాష్ట్రమంతా పుష్కలంగా సాగునీరు పత్తిసాగును ప్రోత్సహిస్తున్న సర్కార్ 80 లక్షల ఎకరాల్లో సాగు ప్రణ�
పల్లెల్లో బతకలేక, పట్టణాలకు వలస వచ్చిన వారు, గుంటెడు భూమి ఉంటే చాలు బిందాస్గా బతుకుతామని మళ్లీ ఊరుకు వాపస్ పోతున్నారంటే,ఆ ధీమా కేసీఆర్ ఇచ్చిందే. ఆయన రైతు కంటనీరు తుడువాలనుకున్నారు. వ్యవసాయ సంక్షోభాన్�
హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను �