ఫిర్యాదులకు టోల్ ఫ్రీం నంబర్లు | ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్దతు ధరపై రైతులు నేరుగా ఫిర్యాదు చేసేలా వ్యవసాయశాఖ హైదరాబాద్లోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను ఇవాళ్టి నుంచి �
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి | కరోనా కష్టకాలంలో కష్టపడి పంట పండించిన రైతులు ఇబ్బందులు పడకుండా వారి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మా ర
రైతుకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చర్యలు ఇప్పటివరకు 9 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలును పక్కాగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైతుకు ఎలాంటి �
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, ఏప్రిల్ 28 : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతులు ధాన్యాన్ని విక్రయించాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేం�
ఒకేరోజు 1.20 లక్షల బస్తాలు రాకనేటి నుంచి 3 రోజులపాటు కొనుగోళ్లు బంద్ ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 28: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం ఎర్రబంగారం పోటెత్తింది. ఒక్కరోజే దాదాపు 1.20 లక్షల బస్తాల మిర్చి విక్రయానికి �
నల్లగొండ : రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ �
జయశంకర్ భూపాలపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. జిల్లాలోని గణపురం మండలంలోని బుద్దారం, కొత్తపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్ర�
గతేడాది అన్ని విభాగాల్లో లక్ష్యాన్ని మించి పనులు అంటువ్యాధులు ప్రబలకుండా టీకాలు 75 శాతం సబ్సిడీతో పశుగ్రాసం విత్తనాలు కృత్రిమ గర్భదారణలో దేశంలోనే టాప్ పశు పోషణపై రైతులకు అవగాహన సదస్సులు హైదరాబాద్, ఏప�
రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మేలైన పంటల సాగు, మార్కెటింగ్పై రైతులకు అవగాహన కల్పించడంలో రైతుబంధు కో ఆర్డినేటర్లది కీలకపాత్ర అని రైతుబంధు సమితి రాష్ట్ర చై�
కేంద్రానికి మారెడ్డి లేఖహైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థి తులకు అనుగుణంగా గన్నీ సంచుల సేకరణ ధరను పెంచాలని కోరు తూ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి కేంద్ర పౌరసర�
వికారాబాద్ : రైతులు పండించిన పంటల సేకరణ, నాణ్యత, పంట వివరాలు లావాదేవీలు అన్ని ఇక నుంచి మొబైల్ ఆప్ ద్వారా ఆన్ -లైన్ లో నిర్వహించాలి. దీంతో పనులలో సౌలభ్యంతో పాటు సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు �