న్యూఢిల్లీ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం మరోసారి నిప్పులు చెరిగారు. పరిహా�
చండీఘడ్: తన కారుపై రైతులు దాడి చేసినట్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్లోకి ఎంటరైన సమయంలో.. బుంగా సాహిబ్ వద్ద తన కారును రైతులు అడ్డుకున్నట్లు ఆమె వెల్�
డిమాండ్ ఉన్న పంటలు వేయాలి: సీఎం గద్వాల జిల్లా పర్యటనలో రైతులతో కేసీఆర్ వేరుశనగ చేను మంచిగ కాయ పట్టిందా? ఇత్తనం ఏం పెట్టినవ్? ధర మంచిగున్నదా? రోడ్డు పక్కన పొలాల్లోకి వెళ్లి పంట పరిశీలన మినుము, వేరుశనగ పం�
Narendra Sing Tomar: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
Telangana | పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాల
యాసంగి బియ్యం కొనబోమన్న కేంద్రం ఎదురుచూస్తున్నా ఫలితం శూన్యం ఇప్పటికే మొదలైన యాసంగి సీజన్ ఇతర పంటలపై దృష్టి పెట్టాల్సిందే ఆలస్యం చేస్తే కాలం ముగిసే ప్రమాదం సాగుపై సందేహాలకు ఏఈవోలకు ఫోన్ కేంద్రం.. యాస�