ఆదిలాబాద్: రాష్ట్రంలో అటవీభూములు సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజనుల్లో హర్ష�
మానవపాడు: కాల్వలకు గండ్లు పెట్టి అక్రమంగా నీటి చౌర్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీయస్ డీఇ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నారాయణపురం గ్రామ శివారులో ఉన్న ఆర్డియస్ కాలువ 112.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోనే పెద్ద సొసైటీగా రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న వీ.వెంకటాయ పాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సేవా సంఘం రైతుల కోసం చేస్తున్నసేవలు మరువలేనివని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్న�
సీతాపూర్: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కారు దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. అయితే రైతుల మీదకు దూసుకువెళ్లిన ఆ కారు తమదే అని కేంద్ర మంత్రి అజ�
టేకులపల్లి: రైతు బీమా పథకంలో స్వల్ప మార్పులతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని మండల వ్యవసాయశాఖ అధికారి అన్నపూర్ణ అన్నారు. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రం వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది �
టేకులపల్లి: రైతులకు మద్దతుగా రహదారుల దిగ్భంధం కార్యక్రమంలో చిత్రం యూనిట్ పాల్గొన్నది. మరో ప్రేమకథ చిత్రం హీరో, హీరోయిన్ తోపాటు చిత్రబృందం అన్నదాతలకు మద్దతు తెలిపింది. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రంల�
అన్నం పెట్టే రైతన్నలను హత్య చేసిన ఘనత బీజేపీకే దక్కింది. ఉత్తరప్రదేశ్లో నలుగురు అన్నదాతల హత్య బీజేపీ వినాశనానికి నాంది. ఈ ఘటన మన ప్రాంతంలో జరిగితే ఎలా ఉంటుందో, ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. టీఆర్ఎస్ రైత�
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లఖింపూర్ ఖేరీలో నిన్న నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కు�
‘తేమ’ సాకుతో ధాన్యం కొనుగోలు వాయిదా హర్యానా, పంజాబ్లలో రైతుల ఆందోళన దిగొచ్చిన కేంద్రం… నేటి నుంచి ధాన్యం సేకరణ న్యూఢిల్లీ/చండీగఢ్, అక్టోబర్ 2: వరి రైతుపై కేంద్ర ప్రభుత్వం కత్తికట్టినట్టు వ్యవహరిస్తున
భద్రాచలం : పర్ణశాలమండల పరిధిలోని పెద్దనల్లబల్లి రైతువేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేం�
కామేపల్లి: ఓ వ్యక్తి విలేకరి ముసుగులో పలువురు రైతులను బ్యాంకు రుణాల పేరుతో బురుడీకొట్టించి లక్షల్లో నగదు వసూలు చేశాడు. కామేపల్లి మండలంలో ఓ పత్రికలో పనిచేస్తున్న శ్రీనివాస్ కొంతమంది రైతులకు అగ్రికల్చర్
కల్లూరు: మండల పరిధిలోని పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి గ్రామాల్లోని రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సత్తుపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు యు.న
హైదరాబాద్, సెప్టెంబర్ 29: మహీంద్రాకు చెందిన స్వరాజ్ ..రాష్ట్ర మార్కెట్లోకి కొత్త హార్వెస్టర్ను విడుదల చేసింది. స్వరాజ్ ప్రో కంబైన్ 7060 పేరుతో విడుదల చేసిన ఈ హార్వెస్టర్.. వరి రైతులకు మెరుగైన ఉత్పాదకతన