చండీగఢ్: పంజాబ్, హర్యానా, రాజస్థాన్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోని 130 చోట్ల రైతులు రైల్ రోకో చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి �
కేంద్ర క్యాబినెట్ నిర్ణయంన్యూఢిల్లీ: ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై కేంద్రం రూ.28,655 కోట్ల నికర రాయితీని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ)
ములకలపల్లి: అక్టోబరు 18న కొత్తగూడెంలో నిర్వహించ తలపెట్టిన సెమినార్ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పిలుపునిచ్చారు. ములకలపల్లిలోని రైతుసంఘం కార్యాలయంలో వర్సా శ్రీరాముల�
సీఎం పిలుపు మేరకు ప్రత్యామ్నాయం వైపు సిరిసిల్ల జిల్లా మోహినికుంట రైతుల నిర్ణయం ముస్తాబాద్, అక్టోబర్ 10: వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాజన్న స
Lakhimpur Kheri | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ కారు ప్రమాద ఘటనలో నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు
రుణమాఫీ, ఉచిత విద్యుత్తుతో సాగుకు భరోసా వ్యవసాయోత్పత్తుల కొనుగోలుతో అండ రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మబంధువైంది. అద్భుత సంక్షేమ పథకాల అమలుతో అన్నదాతల్లో �
అశ్వాపురం: నూతన వ్యవసాయ విధానాలను రైతులు అలవరుచుకోవాలని అందుకోసం ప్రత్యామ్నాయ పంటల సాగు లాభదాయమని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా ఉద్యానవనశాఖ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం మండలం నుంచి సుమా�
TS Assembly | వ్యవసాయ రంగంపై కేంద్రం అవలంభిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఫసల్ బీమా కానీ, మన్ను బీమా కానీ