ఘజియాబాద్, నవంబర్ 1: వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి కేంద్రానికి ఈ నెల 26 వరకు గడువు ఉందని, మరుసటి రోజు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనను ఉద్ధృతం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్�
దమ్మపేట: యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలను సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం సూచించారు. దమ్మపేట, పట్వారిగూడెం రైతు వేదికల్లో సోమవారం రైతులతో ఆమె ఏఓ చంద్రశేఖర్ రెడ
మంత్రి హరీశ్ రావు | గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మార్కెట్లోని నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలనే డిమాండ్తో సోమవారం చాంబర్ ఆఫ్ క
రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్ : రైతులు మార్కెట్ డిమాండ్ బట్టి పంటలను సాగు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవిశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్
మంత్రి సత్యవతి రాథోడ్ములుగు టౌన్, అక్టోబర్ 30: పోడు వ్యవసాయం చేస్తు న్న అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హామీఇచ్చారు. పోడు సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణప
రాకేశ్ టికాయిత్న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఇకపై పండిన పంటను విక్రయించడానికి రైతులు పార్లమెంటుకు వెళ్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. రైతు ఉద్యమం నేపథ్యంలో టిక్�
ముథోల్ : వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని విట్టోలి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సం�
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: సింఘు సరిహద్దుల్లో దళిత రైతు లఖ్బీర్ సింగ్ దారుణహత్యను నిరసిస్తూ యూపీ, ఉత్తరాఖండ్కు చెందిన వందలాది మంది రైతులు బుధవారం ఢిల్లీకి ర్యాలీగా వెళ్లారు. అయితే వారిని ఢిల్లీ పోలీసు�
న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అంటే ఉత్పత్తికి మార్కెట్లో విలువన�
ఏన్కూరు: వాణిజ్య పంటలు వేసి తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కల్పించే రాయితీతో ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కూరగాయల పంటలకు డ్రిప్ ఇరిగేషన్, పంది�
Paddy Cultivation | యాసంగిలో రైతులు వంటి పంట వేసుకోవచ్చు అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 351 కొనుగోలు కే�
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నవంబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్రావు తెలిపారు. దీని కోసం విస్తరణ అధికారులు వారికి కెటాయించిన కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలు �
ఆగ్రా (యూపీ), అక్టోబర్ 25: రైతుల పాలిట ఉరితాళ్లుగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన బీజేపీకి వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు ఎవరూ ఓటు వేయొద్దని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ ప�
ఖమ్మం: రానున్న రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతోనే సాగు రైతుల మనుగడ ఆధారపడి ఉందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ అనసూయ అన్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా రైతులు, ఉద్యానశాఖ అధికారులతో