ప్రకాశం: అమరావతి రాజధాని కోసం రైతులు శాంతియుతంగా కొనసాగిస్తున్న మహాపాదయాత్రపై ప్రకాశం జిల్లా చదలవాడలో పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అ
Telangana | వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నిర్వహించిన ధర్నాలపై రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిప�
వంటేరు ప్రతాప్రెడ్డి | గ్రామాల్లో రైతులకు అందుబాటులో గ్రామాల వారీగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 8: గతేడాది 11,716 మంది వ్యాపారస్తులు ఆత్మహత్యకు పాల్పడినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. అదే ఏడాది బలవన్మరణానికి పాల్పడిన 10,677 మంది రైతులతో పోలిస్తే ఇది ఎక్కువని తెలి
కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకుంటలేదు రైతులకు మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి తొర్రూరు, నవంబర్ 8: చేతులెత్తి మొక్కి చెబుతున్నా.. యాసంగిలో వరికి బదులు అధిక లాభా లు వచ్చే పంటలు సాగు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత
ఖమ్మం : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసుధన్ తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సమావేశ మందిరంలో సొసైటీల ముఖ్య కార్యనిర్వాహక అధికార�
మహాముత్తారం: పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల కోరుకు ధరఖాస్తులు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం మండలంలోని మినాజీపేట, రేగులగూ
భూపాలపల్లి : ప్రభుత్వం అటవీభూముల హక్కుల చట్టం కింద అటవీ భూముల్లో కాస్తులో ఉన్న భూములకు మాత్రమే పట్టాలు (హక్కు పత్రాలు) ఇవ్వడానికి నిర్ణయించుకుందని, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న వారికి కాదని జాయింట్ కల�
సంజయ్ మనిషైతే.. నీతి ఉంటే ధాన్యం కొంటామని కేంద్రంతో చెప్పించాలి ఢిల్లీ బీజేపీ వరి వద్దంటున్నది.. సిల్లీ బీజేపీ వరి వేయాలంటున్నది.. ఏది నిజం నన్నంటే క్షమించిన.. తెలంగాణ రైతుల్ని ఆగంబట్టిస్తే మెడలు విరిచేస�
కేంద్రం తీసుకుంటానంటే వరి వేద్దాం లేదంటే వరికంటే లాభమొచ్చేవి ఉన్నయి మీడియా భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): వరి వేసే విషయంలో రైతులు తొందర పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రతి గింజనూ కొంటాం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోన్/వరంగల్/సత్తుపల్లి, నవంబర్ 7: రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల �
యువ రైతు వినూత్న ఆలోచన పత్తికి స్ప్రింక్లర్తో నీటి సరఫరా సమయం, డబ్బు, నీరు ఆదా చేర్యాల, నవంబర్ 7: ఓ యువ రైతు వినూత్న ఆలోచన ఆయన పంటకు ప్రాణం పోసింది. పీజీ చదువుకొని వ్యవసాయం చేస్తున్న ఆయన తక్కువ సమయంలో పత్తి