Minister Harish rao | రైతులు విజయం సాధించినతీరు అద్భుతమని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి రైతు శక్తిని, పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించారన్నారు.
Minister Indrakaran reddy | నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది అన్నదాతలు సాధించిన విజయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సు�
కేంద్రం వైఖరిపై కదం తొక్కిన గులాబీ సేన, కర్షకులు కంటోన్మెంట్, సికింద్రాబాద్ నుంచి ధర్నాకు కదిలిన నేతలు ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ సికింద్రాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 18: కేంద్రం వ�
రైతులను ఇబ్బందులకు గురిచేసేలా బీజేపీ ప్రభుత్వం తీరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇందిరాపార్కు ధర్నాకు భారీగా తరలివెళ్లిన గులాబీ శ్రేణులు బంజారాహిల్స్/హిమాయత్నగర్ ,నవంబర్ 18: తెలంగాణ రాష్ట్ర
యాసంగి వడ్లు కొనేవరకు పోరాటం.. ధర్నాలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, గురువారం ధర్నాచౌక్ వద్ద �
కొత్తగూడెం:ఢిల్లీలోని ఘజియాబాద్ సింగుబోర్డర్లో మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తూ జరుగుతున్న రైతుల ధర్నాకు సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ నాయకులు మద్ద�
మంత్రి సత్యవతి | మహబూబాబాద్ : రాష్ట్రంలో రైతులను అయోమయానికి గురి చేస్తూ.. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. యాసంగి పంట కొంటారా? లేదా ముందు
దుగ్గొండి: ప్రల్లె ప్రగతిలో భాగంగా ప్రధాన రహదారుల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చేపట్టిన మల్టీ లేయర్ ప్లాంటేషన్కు రైతులు సహకరించాలని వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ కోరారు. బుధ
న్యూఢిల్లీ: పంట వ్యర్ధాలను కాల్చకుండా రైతులను ప్రభుత్వమే నియంత్రించాలని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీలో కాలుష్యం అంశంపై జరిగిన విచారణ సందర్భంగా కోర్టు ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. ర�
మద్దతు ధర | రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు. బుధవారం జిల్లా కే�
Telangana | తెలంగాణ రైతులు సంతోషంగా ఉండటం రాష్ట్ర బీజేపీ నాయకులకు నచ్చడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు, కా�