ధాన్యం రైతుకు తెలంగాణ అండ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏడేండ్లలో 84 వేల కోట్ల ధాన్యం సేకరణ హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వం తొలి ఎజెండా. ఇందుకోసం ఏం చేయడానికైన�
ఖమ్మం:ఉద్యాన సాగు రైతులు శుక్రవారం విజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్ సహాద్రీఫామ్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సాగుచేసే విధానాల పనితీరును తెలుసుకునేందుకు జిల్లా ఉద్�
సిరిసిల్ల జిల్లా మొర్రాయిపల్లె రైతుల ఏకగ్రీవ తీర్మానం ముస్తాబాద్, అక్టోబర్ 22: సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పంటల మార్పిడి చేపడుతామని మరో గ్రామ రైతులు ముందుకొచ్చారు. నూనెగింజలు, చిరు ధాన్యాలనే సాగుచేస్తా�
ప్రకృతి వ్యవసాయం | తిరుపతి : తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తెలుగు రాష్ట్రాల రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పై ఈనెల 30 31 తేదీల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సేవ్ స్వచ్ఛంద సంస
అందుబాటులో అన్నిరకాల విత్తనాలు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరుగుతున్నదని, గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, �
మంత్రి వేముల | నిజామాబాద్ : ప్రభుత్వం రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు-భ�
రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ కర్షకులకు ఎనలేని లాభం వస్తుందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రూ.వేల కోట్లు వెచ్చించి మ�
Telangana Farming | ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని, రొటీన్గా ఉన్న పంటల సాగు విధానాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నర్మెట : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని హాన్మంతాపూర్ గ్రామంలో నూతన�
సీఎం కేసీఆర్ | గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సోమవారం ప్రగతిభవన్లో ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిం�
ఖమ్మం: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్రఉద్యానవనశాఖ ఉప సంచాలకురాలు, సూక్ష్మనీటి పథకం ప్రత్యేక అధికారిణి విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్ర