కాంగ్రెస్ పార్టీ రైతుభరోసాపై మీనామేషాలు లెక్కిస్తున్నది. ఈ పథకం అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అదే సమయంలో అనుమానాలు, భయాలూ వెంటాడుతున్నాయి. రైతుబంధు తరహాలో పెట్టుబడి సాయం అమలవుతుందా? లేదంటే కొందరి�
సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నా యి. ఉమ్మడి జిల్లాలో ఏ సాగునీటి కాలువ చూసినా సిల్టు, పిచ్చిమొక్కలు, మట్టి, ఇసుకతో నిండిపోయి నీళ్
పెట్టుబడి సాయం కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్న రైతన్నల్లో అయోమయం.. గందరగోళం కొనసాగుతూనే ఉంది. రైతుబంధు పథకం పేరు మార్చి ప్రతి సీజన్కు రూ.7500 ఇస్తామంటూ ‘కోతలు’ కోసిన రేవంత్రెడ్డి.. అధికారంలోకి వచ్చి ఏడాదై
ప్రజల సమస్యలపై శాసనమండలిలో రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం చర్చించలేదని ప్రతిపక్షనేత మధుసూదనాచారి విమర్శించారు. మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ శాసనమండలి సమావేశాలు అధికార పార్టీ ఎజెండాకే పరిమి�
మామిడి తోటల్లో పూత ఆలస్యంగా వస్తుండడంతో సాగు రైతుల్లో ఆందోళన మొదలైంది. సాధారణంగా ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి చెట్లకు పూత వస్తుంది. డిసెంబర్ గడుస్తున్నా ఆశించిన స్థాయిలో పూత పూయకపోవడంతో రైతుల�
రైతుబంధు, నేడు రైతుభరోసా పథకాలు రైతాంగానికి ఎంతో మేలు చేసేవేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వివరించారు. సాగు భూములకు మాత్రమే రైతుభరోసాను అందించాలని కోరారు.
KTR | ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అధికార పక్షానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,
KTR | గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం లబ్దిదారులకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే రైతుబంధుపై చర్చ ఎందుకు..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆ�
Lagacharla | ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని సర్కారుపై ఎదురుతిరిగిన రైతులు న్యాయపోరాటంలో బెయిల్ పొందారు. స్వేచ్ఛగా స్వగ్రామాలకు చేరినప్పటికీ రైతులను భయం వీడలేదు. ప్రభుత్వం మరో కేసులో అరెస్టు చేస్
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలు నుంచి ఫార్మా విలేజ్ బాధిత రైతులు శుక్రవారం విడుదలయ్యారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో జైలులో ఉన్న 17 మంది రైతులు 37 రోజుల తర్వాత జైలు ను�