వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికల ముందు ఓ మాట.. గెలిచాక మరో మాట మా
పులి-బంగారు కంకణం కథ అందరికీ తెలిసిందే. కంకణానికి ఆశపడి పులి దగ్గరకు వెళ్లామో అంతే సంగతులు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని పోల్చి చూపేందుకు ఇంతకు మించిన కథ మరొకటి ఉండదనిపిస్తున్నది. అధికార దాహంతో ఉన్న కాం�
MLC Kavitha | దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాతలపై కవిత ప్రశంసలు కురిపిస్తూ.. ఈ దేశానికి వెన్నెము�
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండ�
ఆరేడు దశాబ్దాలుగా బీడు భూములుగా సాగు నీటికి నోచుకోక నోళ్లు తెరుచుకొని ఓరకు పడ్డ భూములన్నీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, కేసీఆర్ రాకతో, ఆ అపర భగీరథుని వ్యూహంతోనే పచ్చని పైర్లుగా వర్ధిల్లాయని పలువురు శాస�
మల్లన్నసాగర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. అదివారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని �
అన్నం పెట్టే రైతన్నల కష్టాలు తెలిసినవాడు.. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవాడు.. చట్టాలపై అవగాహన కలిగినవాడు.. ‘నేను కూడా కాపోన్నే.. నాకు కూడా పొలం ఉన్నది, వ్యవసాయం చేస్త, రైతు కష్టాలు నాకూ తెలుసు’ అని కేసీఆర్ త
ఏండ్ల తరబడి సాగు చేసుకుంటూ.. దానిపైనే తమ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చి తమ భూములను గుంజుకొని తమపైనే దౌర్జన్యాలు చేస్తున్నాయని కొండకల్, వెలమల గ్రామాల గిరిజన రైతులు ఆరో
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ రైతుభరోసాపై మీనామేషాలు లెక్కిస్తున్నది. ఈ పథకం అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అదే సమయంలో అనుమానాలు, భయాలూ వెంటాడుతున్నాయి. రైతుబంధు తరహాలో పెట్టుబడి సాయం అమలవుతుందా? లేదంటే కొందరి�