నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. దళారుల నుంచి కొనుగోలు చేయడానికే తమ నుంచి పత్తి కొనడం లేదంటూ ర�
MLC Kavitha | రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా అమలులో కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఇకపై రైతుభరోసా పథకం కోసం ప్రతి రైతు నుంచీ సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ ధ్రువీకరణ) తీసుకోవాలని యోచిస్తున్నట్టు ప్రచ�
కాగజ్నగర్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం సిబ్బంది లేక ఖాళీగా దర్శనమిస్తున్నది. కొందరు ఏదో ఒక కారణం చెప్పి సెలవుపై ఉండగా.. మరికొందరు కాంట్రాక్టు ఉద్యోగులు పాలకవర్గం వేధిస్తూన్నారంటూ విధులకు రా
యాసంగి నాట్లు జోరందుకున్నాయి. కాకతీయ కాలువ ద్వారా మొత్తం 7లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి నీటి విడుదలను ప్రారంభించారు. అయితే �
కాంగ్రెస్ ఏడాది పాలనలో సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలు లోపించి నేరాలు పెరిగాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో రేవంత్సర్కా ర్ పూర్తిగా �
పంట సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్తుండటంతో పత్తి సాగయ్యే భూములకు పెట్టుబడి సాయం వస్తుందా? లేదా? అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. వానకాలంలో పత్తి పంట సాగు చేసిన రైతులు.. యాసంగ�
Chandra Babu | దేశంలో ఎవరికి లేని విధంగా రైతులకే ఎక్కువ అప్పులున్నాయని, ఈ దుస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలను చేపట్టనుందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆగమైన అన్నదాత నెత్తిన మరో పిడుగు పడబోతున్నది. కొత్త సంవత్సరం నుంచి డీఏపీ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. 50 కిలోల బ్యాగుపై 300కుపైగా పెరుగుతుందని అధికారులు చెబుతుండగా, తమపై పెనుభ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప ఏ ఒక్క నిర్ణయమూ అమలుకు నోచుకోవడంలేదు. రుణమాఫీ విషయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు చేయకుండానే పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప అర్హులుగా గుర్తించిన వారికి అన్యాయ
రంగారెడ్డి జిల్లాలో ఫార్మా వ్యతిరేక పోరు మళ్లీ ఊపందుకున్నది. కందుకూరు, యాచారం మండలాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని వెంటనే రద్దుచేయాలని, తమ పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, ఇప్పటి�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేస్తాం. ఇంకా సేకరించాల్సిన భూములను తీసుకోకుండా చూస్తాం. సేకరించిన భూమిని అవసరమైతే రైతులకు తిరిగి అప్పగిస్తాం.. అని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయక