మరో ఇద్దరు రైతులు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ భరించలేక ఆదిలాబాద్ జిల్లాలో కౌలు రైతు, జాతీయ రహదారి నిర్మాణంలో భూమిని కోల్పోయినా పరిహారం అందక మనస్తాపంతో హనుమకొండ జిల్లాలో మరో రైతు తనువు చా
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా 13 నెలల్లో 400 మందికిపైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్�
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో రైతులు ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని, ఒక్క ఏడాదిలోనే 620 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా మళ్�
Congress | ఏడాది క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం రైతులకు స్వర్గధామం. ఎరువులు, విత్తనాలు దొరుకతయో లేదో అనే టెన్షన్ లేదు. పంట పెట్టుబడికి పైసలెట్లా అనే ఆందోళన లేదు. పండించిన పంట అమ్ముడుపోతదో లేదో అనే చింతలేదు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తీవ్ర కరువు, అప్పుల భారం, పంట నష్టం వంటి కారణాల వల్ల రైతన్నలు ప్రాణాలు తీసుకుంటున్నారు. వ్యవసాయం చేయలేక, అప్పులు తీర్చలేక అర్ధాంతరంగా తనువు చా�
రాష్ట్రంలో కరువొచ్చింది. మళ్లీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరితే.. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలివ్వాలని సీఎం రేవంత్ సూచించారు.
‘అసమర్థ కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. మనుషుల వైపరీత్యం. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామాల్లో నిలదీయాలి’ అని మాజీ మంత్రి, సూ�
రైతు ఆత్మహత్యలపై (Farmers Suicides) కర్నాటక మార్కెటింగ్ శాఖ మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు మరణిస్తే వారి కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచిన తర్వాత రాష్�
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన రేఖా వాగ్మారే భర్త నాందేవ్ ఓ రైతు. పంటకు గిట్టుబాటు ధర లేక అత్మహత్య చేసుకొన్నాడు. దీంతో భార్య, పిల్లలు కష్టాల కడలిలో చిక్కుకొన్నారు. రూ.4 లక్షల బ్యాంకు రుణభారం వీరి�
MLC Palla Rajeshwar Reddy | తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జీరో స్థాయికి చేరుకున్నాయని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పాలన వల్లే ఇప్పటికీ కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పీ శ్రీహరి రావు పేర్కొన్నారు. గన్ పార్క్ వద్ద శ్రీహరి రావు ఇవాళ మ
రైతు ఆత్మహత్యలు తగ్గిన రాష్ర్టాలలో తెలంగాణ ఫస్ట్ 2018తో పోలిస్తే మరుసటి ఏడు 409 తక్కువ మరణాలు లోక్సభలో వెల్లడించిన కేంద్రప్రభుత్వం రైతుబంధుదే కీలక పాత్ర: నిపుణులు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రైతు సం