రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వ పాలనతో రైతులు గోసపడుతున్నారని.. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆరోపించారు.
మోత్కూరు మండల తాసీల్దార్ కార్యాలయ అధికారుల అలసత్వానికి విసిగి ఇద్దరు రైతులు గురువారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. మండలంలోని అనాజిపురం గ్రామానికి చెందిన రైతులు తండ్రీకొడుకులు
తెల్లబంగారం వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. కొన్నేళ్లుగా పత్తిని సాగు చేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా వాణిజ్య పంటలపై ఉన్న మోజుతో అదే బాటలో పయనిస్తున్నారు. పొలాల్లో భూసారం తగ్గిపోతుందని, ఒకే రక�
పొలాల్లో విద్యుత్తు తీగలు తెగి పడటంతో ఇద్దరు రైతులు కరెంట్ షాక్తో మరణించారు. ఈ ఘటనలు హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో గ్రామానికి చెందిన బాల్�
Niranjan Reddy | తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్�
Harish Rao | రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలోని బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్కు చెందిన మామిళ్ల నర్సయ్య పొలంలో ఉరేసుకున్నాడు.
KTR | రేవంత్ రెడ్డి సర్కార్ అన్నదాతల ఉసురు పోసుకుంటున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో రైతన్నలు ఉరేసుకుంటున్నారు.
BRS Party | రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, ఆందోళనకర స్థాయిలో పెరిగిన రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం ఇవాళ జరిగింది.
దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడం.. సాగు కోసం చేసిన అ ప్పులు భారంగా మారడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నా రు. ఈ ఘటనలు ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్నాయ�
అప్పుల బాధ భరించలేక రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలంలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన బల్వం సిద్ధాంతిగౌడ్ (48) వ్యవసాయం చేయ�
KTR | రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రైతుల గోస పుచ్చుకుంటున్నది.
అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు గురువారం చోటు చేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లికి గ్రామానికి చెందిన వెల్పుల అంజయ్య(51) తనకున్న