అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు గురువారం చోటు చేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లికి గ్రామానికి చెందిన వెల్పుల అంజయ్య(51) తనకున్న
KTR | అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. రుణమాఫీ కాలేదని కొందరు.. రైతు భరోసా అందక ఇంకొందరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అన్నదాతల పరిస్థితి ఆందోళన�
రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుతీస్తున్నది. అటు రుణమాఫీ చేయకుండా..ఇటు రైతు భరోసా ఇవ్వకుండా అన్నదాతల ఆత్మహత్యలకు సర్కారే కారణమవుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ పాలనలోని మహారాష్ట్రలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలోని అమరావతి డివిజన్ ఐదు జిల్లాల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య 557 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్టు అధిక�
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ�
రైతు ఆత్మహత్యపై వ్యవసాయ శాఖ అధికారులు ఆరా తీశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కిష్టాపూర్కు చెందిన రైతు కుర్మ స్వామి తన పొలంలో పదకొండు బోర్లు వేసినా నీరు రాకపోవడంతో అప్పుల పాలై ఆ పొలంలోనే ఆత్మహత్య చేసుకు�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
తెలంగాణలో గత నెల రోజులుగా రాజకీయ పార్టీలన్నీ రైతు ఆత్మహత్యలపైన రాజకీయం చేస్తున్నాయి. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతు కూడా ఆత�
సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోవడం.. అందుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలు మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
Revanth Reddy | 2015లో వచ్చిన కరువు వల్ల చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని అప్పట్లో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మరి అదే తరహాలో ఇప్పుడు కరువు రావడం వల్ల చనిపోయిన 209 మంది రైతుల కుటుంబాలను ఆద�
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమం�
ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళా కూలీ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం బీంరావ్పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. నార్సింగి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
Maharashtra | మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ గురువారం ప్రకటించారు. 10 నెలల కాలంలో అంటే ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 2,366 మంది �