ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మాదే అని కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పోతుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ �
నాలుగో విడుత రుణమాఫీ అంటూ రైతుల పేర్లతో విడుదల చేసిన లబ్ధిదారుల జాబితాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా గొప్పల కోసం మరో విడుత రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటి
అదిగో.. ఇదిగో అంటూ నాలుగో విడుతల వరకూ నెట్టుకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ సంపూర్ణంగా రుణమాఫీ చేసేందుకు మనస్సు రాలేదు. ఆగస్టు 15 వరకు మూడు విడుతలుగా రుణమాఫీ చేయగా, అప్పటికీ ఉమ్మడి నల్లగొండ జి�
ప్రభుత్వం రైతులకు రూ. రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేశామని ఇటీవలే మళ్లీ ప్రకటించింది. అయితే, జిల్లాలో వివిధ కారణాలతో అర్హులైన రైతులకు ప్రారంభంలో రుణమాఫీ కాలేదు. అర్హత ఉండి మాఫీకాని రైతులు పలుచోట్ల ఆందోళన�
కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం చాలా మందికి అమలు కాలేదు. అర్హ త ఉన్నా.. మాకేది అంటూ పలువురు కర్షకులు సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. మహబూబ్నగర్లో �
జిల్లా రైతులకు రుణమాఫీ ఫికర్ పట్టుకున్నది. రుణమాఫీ ప్రక్రియ నేటికీ కొనసా గుతూనే ఉన్నది. అర్హులందరికీ పంట రుణాలను మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కా రు మూడు విడతల్లో సగం మందికే మాఫీ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రైతులకు వంద శాతం రుణమాఫీ చేయాలని, కొడంగల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
‘దేవుడా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మన్నించు..’ అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగవంతుడిని వేడుకున్నారు. ‘ఆగస్టు 15లోపు రైతులందరికీ రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానంటూ సాక్షాత్తూ మీమీదే ఒట్టు వేసిన �
మేడ్చల్ జిల్లావ్యాప్తంగా రుణమాఫీ అందని రైతులు గ్రీవెన్స్సెల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్జీల పరిశీలన నామమాత్రంగానే ఉన్నదని రైతులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తులను పరిశీలించి..
అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయాధికారులు, బ్యాంకర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
రుణమాఫీ కాకపోవడంతో రైతులు సాగు పనులను వదులుకుని బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ రోజుల తరబడిగా ప్రదక్షిణలు చేశారు. బాధిత రైతుల నుంచి పెద్ద ఎత్తున అధికారులకు దరఖాస్తులు సైతం అందాయి.
రైతులందరికీ ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తానని మొండిచెయ్యి చూపిన సర్కారు, ఇప్పుడు మళ్లీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. సర్వేచేసి అర్హులైన వారికి అందేలా చూస్తామని వారం పది రోజులుగా కబుర్లకే పరిమితమైపోయి
రూ.2 లక్షల రుణ మాఫీ రైతులకు గుదిబండగా మారింది. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది..’ అన్న చందంలా ఉన్నది.. రూ.2లక్షల వరకే మాఫీ వర్తిస్తున్నందున.. ఆపైన ఉన్న రుణాన్ని చెల్లిస్తేనే మాఫీ అవుతుందని ప్రభుత్వం చెబుత
ఏకకాలంలో రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాటమార్చి కేవలం 22లక్షల మందికే రుణమాఫీ చేసి ఏదో సాధించినట్లు హరీశ్రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని, మిగతా 25 లక్షల మంది రైతు