రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించిన రుణమాఫీ ప్రక్రియపై గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు రైతులకు అయోమయానికి గురిచేస్తున్నాయి. లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేస్తున్నామని ప్రకట�
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు షరతులు లేని రుణ మాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని పద్మాశాలీ సేవా సంఘం భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో
రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహిం�
రైతులకు పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, వచ్చే సీజన్లో క్వింటాల్ ధాన్యానికి రూ.500 అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోళ్లు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు.
రైతు భరోసా కింద 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశామన్న డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క మాటలకు, వ్యవసాయశాఖ వద్దనున్న గణాంకాలకు, క్షేత్రస్థాయిలో రైతులు చెప్తున్నదానికి ఏమాత్రం పొంతన క
అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆగస్టు 15 వరకు గడువు తీసుకోవడం హాస్యాస్పదమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఎంపీ ఎన్నికల ముందే రుణమాఫీ చేయని ప్రభుత్వం స్థ�
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న వరుస సమావేశాలు.. ఆపార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్�
రైతుబంధు డబ్బులు పడలేదని అడిగితే చెప్పుతో కొడతారా? కాంగ్రెస్ నాయకులకు ఇంత అహంకారమా? ప్రజలు ఆలోచించాలి.. అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్
ఛత్తీస్గఢ్ కాంగ్రెస్పై అక్కడి ప్రజలు, రైతన్నలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓట్లు అడిగేందుకు రావద్దంటూ కోర్బా జిల్లాలోని రామ్పూర్ సహా పలు గ్రామాల్లో ఏకంగా బ్యానర్లను ఏర్పాటుచేసి తమ నిరసనను తెలియజే�
పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, వాటిని పరిష్కరిస్తూ అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్మించిన ప్రాజెక్టులు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. యాదాద�