రుణమాఫీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీతో సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని తేలిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్న
రైతులకు రుణమాఫీ ప్రకటించిన సీఎం కేసీఆర్ పేరిట అన్ని డీడీఎన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ధూపదీప నైవేద్య (డీడీఎన్) అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే.. చేసి తీరుతారని, వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని, రుణమాఫీపై ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ లోపు మొత్తం రుణమాఫీ చేయాలని నిర్ణయించారని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల�
రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉందని మరోసారి నిరూపితమైంది. సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రకటించడంతో గ్రేటర్వ్యాప్తంగా సంబురాలు జరిగాయి. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్�