Godavari waters | నీళ్లు రాకపోతే మాకు చావే శరణ్యమని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్, ధర్మారం గ్రామాల రైతులు సోమవారం మండలంలోని బొమ్మకూర్ పంపుహౌస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
Suryapet | కాంగ్రెస్ పాలనలో పంటలను రక్షించుకునేందకు రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలు విడుదల చేయాలని రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
Julurupadu | ఆరుగాలం కష్టపడి పంటలు పండించి మార్కెట్కు తీసుకొస్తే అధికారులు కొనుగోళ్లు నిలిపివేయడంపై రైతన్నలు కన్నెర్ర చేశారు. వ్యాపారుల తీరును నిరస్తూ ఆందోళన(Farmers agitation) చేపట్టారు.
Gadwala | ప్రజల ప్రాణాలను కబలించే ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol factory) అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం గేటు ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు.
Nallagonda | కాంగ్రెస్ పాలనలో సాగు నీరుకోసం(Irrigation water) రైతులు రోడ్డెక్కుతున్నారు. కండ్లముందే పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు రోడ్లపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం(Farmers agitation) చేస్తు�
నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే అధికారులు కనికరం లేకుండా వ్యవహరించారు. రైతుల భూములను అతి తక్కువ పరిహారానికి సేకరించిన అధికారులు.. సదరు భూముల్లోని పంటను నిర్దాక్షిణ్యంగా నాశనం చేశారు. పక్షం రోజులు గడువు ఇవ్�
Farmers agitaion | రైతులు మరోసారి ఢిల్లీ-హర్యానా సరిహద్దులో ఆందోళన చేపట్టారు. పంజాబ్, హర్యానాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తిక్రీకి మషాల్ యాత్ర నిర్వహించారు. గత ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడ�
అమరావతి : అమరావతి రాజధానిని విమర్శించిన వాళ్లు వెంటనే క్షమాపణ చెప్పాలని అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉప సంహరించుకుందని త్రిసభ్య ధర్మాసనం ముందు �
కొత్తగూడెం:ఢిల్లీలోని ఘజియాబాద్ సింగుబోర్డర్లో మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తూ జరుగుతున్న రైతుల ధర్నాకు సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ నాయకులు మద్ద�
న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. ధర్నా చేస్తున్న రైతుల వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిరసన వ్యక్తం చేసే హక్కు రైతులకు ఉన్నదని, కానీ నిరవధికంగా రోడ్లను బ్�
చండీగఢ్: పంజాబ్, హర్యానా, రాజస్థాన్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోని 130 చోట్ల రైతులు రైల్ రోకో చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి �