న్యూఢిల్లీ: తమను నిర్లక్ష్యం చేసిన వారికి గుణపాఠం ఎలా చెప్పాలో రైతులకు తెలుసని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘చె�
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోబోమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, రైతులతో చర్చలు జరుపుతామని అనడంలో ఏమైనా అర్థం ఉన్నదా? అని శిరోమణి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శిం�
దేశ రాజధాని నగరంలో ప్రదర్శన నిర్వహించుకునేందుకు రైతులకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతించింది. రైతులు ఈ నెల 22 నుంచి ఆగస్ట్ వరకు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ఏడు నెలలకు చేరిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాజ్భవన్ల మార్చ్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో పంజాబ్, హర్యానా రైతులు శని
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్కు మాజీ ఉప ముఖ్యమంత్రి, క్రికెటర్ నవజ్యోత్సింగ్ సిద్ధూ పక్కలో బళ్లెంలా మారాడు. కెప్టెన్ ఏది మాట్లాడినా దానికి వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తున్నారు స
ఈ నెల 26 న రైతులు దేశవ్యాప్తంగా బ్లాక్ డే చేపట్టాలని నిర్ణయించారు. యునైటెడ్ కిసాన్ మోర్చాకు 12 ప్రతిపక్ష పార్టీల మద్దతు లభించనున్నది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ �
న్యూఢిల్లీ : కంప్యూటర్ హ్యాకర్లు గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు. ఇందుకోసం సైబర్ నేరగాళ్లు ప్రత్యేక శైలిని ఎంచుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. కొత్త ర్యాన్సమ్వేర్ను రూపొ
న్యూఢిల్లీ : టిక్రీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాను నిరసిస్తూ గత కొంతకాలంగా ఢిల్లీ సరిహద్దుల్ని పలు ప్రాంతాల్లో రైతులు గత 101 రోజులుగా ఆందోళన చేస్తున్�