కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పైపులైన్లో నష్టపోయిన భూమితోపాటు మిగతా భూములకు సంబంధించిన మొత్తం పట్టాలు గల్లంతయ్యాయని, ప్రభుత్వం వెంటనే ఆన్లైన్లో చేర్చి, ఈ పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు కూడా �
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో వానకాలం ప్రారంభకావడంతో రైతులు పత్తి, కంది, సోయా సాగు చేయడాని కి భూములను సిద్ధం చేసుకున్నారు.
అలివికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆచరణను మరిచి ప్రచార ఆర్బాటంపై దృష్టి పెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచార యావతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తుండడంపై జనం మండిపడుతున్న
రైతుభరోసా పెట్టుబడి సాయం జిల్లాలో సగం మందికే అందడంతో మిగిలిన అర్హులైన రైతులు తమకెప్పుడు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు జమ చేస్తారని వ్యవసాయ శాఖ కార్యాలయాల చు
జిల్లాలోని ఓ గ్రామంలో ఎకరా 27గుంటల భూమిలో 34మంది రైతులున్నారు. ప్రభుత్వం నూతనంగా చేయాలంటున్న డీసీఎస్ సర్వేలో దాదాపు పదిలోపు ఆప్షన్లున్నాయి. ఈ 34మంది రైతులను ప్రత్యేకంగా ఫొటో తీయాలి. పంట సాగును గుర్తించాలి.
రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకుల నుంచి అప్పులు పుట్టే పరిస్థితి లేకపోవటం తో ఇకపై మద్యం వ్యాపారం మీదనే సంక్షేమ పథకాలను నెట్టుకురావాలని నిర్ణయించుకున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చర్చించుకుంటున్నా యి. వచ్చే ఆ�
జిల్లాలో రైతుభరోసాకు ప్రభుత్వం ఎక్కడికక్కడ తూట్లు పొడుస్తున్నది. సాగుకు యోగ్యంకాని భూములంటూ 50,200 ఎకరాలకు కోత విధించడంతో సుమారు 25 వేల మంది రైతులు ఈ పథకానికి దూరం కానున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జిల్లాలోన�
మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులపై కాంగ్రెస్ నేత చెయ్యెత్తిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. సోమవారం రైతులు పల్లి విక్రయించేందుకు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తు�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద ఎకరానికి ఏటా 15 వేలు ఇస్తామని చెప్పి వంచించిన కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఇప్పుడు ఎకరానికి 12 వేలే ఇస్తామంటూ రైతులను మోసం చేసిందని మండిపడింది. ఇచ్చిన �
ఎన్నికల సమయంలో ఎకరాకు రూ. 15 వేలు ఇస్తా మని చెప్పి, ఇప్పుడు మాట మార్చిన కాంగ్రెస్పై బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఈ మేరకు సోమ వారం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టింది. సీఎం ఫ్లెక్సీలను ద
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది.. అన్న సామెత చందంగా తయారైంది కాంగ్రెస్ రైతు భరోసా వ్యవహారం. అన్నదాతను ఊరించి ఊరించి చివరకు చేతికి దక్కని పంటలా ఉసూరుమనిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ చెయ్యిచ్చిన హమ�
అధికారం కోసం ఏదేదో చెప్పేస్తాం..అంత మాత్రాన చెప్పినవన్నీ చేసేయ్యలా ఏంటీ.. అన్నట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి ఉంది. తాజాగా రైతు భరోసా పథకానికి టోకరా వేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము గద్దె�
ఏ కొత్త ప్రభుత్వానికైనా తొలి ఏడాది కీలకమైనది. ఎన్నికల్లో గెలిపించిన ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.
కొత్త ఉత్సాహంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ప్రజల్లో ఉన్న అనుకూల ముద్ర�
‘కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాం.. మీరు మోసపోకండి’ అంటూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామస్థులు మహారాష్ట్రలో ప్రచారాన్ని చేపట్టారు. ముక్రా(కే) మాజీ సర్పంచ్ మ�