న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రైతులకు లబ్ధి కోసమే ఈ చట్టాలను తెచ్చినట్లు ఆయన సమర్థించుకున్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జ�
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు (వ్యవసాయ చట్టాల ఉపసంహరణ చట్టం, 2021)కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్లో పేర్కొన్నారు. దీంతో మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రక�
వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం పార్లమెంట్ సమావేశాల తొలిరోజునే బిల్లు! ఎంఎస్పీపై ఎటూ తేల్చని కేంద్ర మంత్రి మండలి మిగతా డిమాండ్లను తేల్చాల్సిందేనంటున్న రైతులు నేడు హైదరాబాద�
న్యూఢిల్లీ: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. గత ఏడాది పార్లమెంట్ ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపైగా ఢిల్లీ శి�
CM KCR | ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హాట్టాపిక్గా మారారు. రైతులకు ఎప్పుడూ అండగా ఉండే సీఎం కేసీఆర్.. వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన
Minister Satyavathi Rathod | ఈ దేశంలో రైతుల కష్టాలను అర్థం చేసుకుని, వారికి బాసటగా నిలిచే ఏకైక నేత గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ అన్న విషయం మరోసారి నేడు స్పష్టమైందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథ�
Minister KTR | కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే ఆదితి సింగ్ శనివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయం చేసేందుకు ఆమెకు అంశాలు కరువయ్యాయని అన్నారు. వ్య
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శుక్రవారం స్పందించారు. సాగు చట్టాల రద్దు నిర్ణయం రైతుల విజయమని, ఇ�
పనాజీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని నాజీ నియంత హిట్లర్తో పోల్చారు. త్వరలో జరిగే పలు రాష్
farm lawsChronology of Farmers protest | ఎట్టకేలకు రైతులు విజయం సాధించారు. ఏడాదికి పైగా ఎండ, వాన, చలి లెక్క చేయకుండా మొక్కవోని ధైర్యంతో చేసిన ఉద్యమానికి ప్రతిఫలం దక్కింది. ట్రాక్టర్ ర్యాలీలు, పాదయాత్రలు, నిరాహర దీ�
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాల రద్దు క్రెడిట్ను కాంగ్రెస్ తీసుకోవాలని బావిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా ‘కిసాన్ విజయ్ దివస్’ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కేంద్రం లోపభూయిష్ట ని
న్యూఢిల్లీ: నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, నిరసనలలో మరణించిన 700-750 మంది రైతుల కుటుంబాల సంగతేంటి? అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్త�