నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక పేజిని లిఖించుకున్న మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు .ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే �
మే 20న జూనియర్ ఎన్టీఆర్ 38వ పడిలోకి అడుగు పెట్టనున్న విషయం తెలిసిందే. ఆయన బర్త్డేని పురస్కరించుకొని అభిమానులు భారీ హంగామా సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే కరోనా వేళ వీటన్నింట
కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన నటులకు కరోనా అని తెలుసుకొని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కొందరు అయితే దేవాలయాలకు వెళ్లి త్వ�
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విషాదంలో మునిగిపోయారు. తనని ఆదరించి, అభిమానించే ఫ్యాన్స్లో కీలక వ్యక్తులు ఇద్దరు చనిపోవడం చిరంజీవిని కలచివేసింది. తన బ్లడ్ బ్రదర్స్ అయినటువంటి కదిరి వ్యాస్తవ్యులు ప్�