పండుగ పూట విషాదం చోటుచేసుకొన్నది. ప్రమాదవశాత్తు పల్లీ మెషిన్ ఫ్యాన్ తగలడంతో తల తెగడంతో బాలుడు దుర్మరణం చెం దాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గాజీనగర్లో శనివారం జరిగింది.
బోనకల్లు :బాలీవుడ్ నటుడు సోనుసూద్ చేసిన సేవలకు ఆకర్శితుడైన ఓ కూలి విగ్రహాన్ని కట్టించి, ఫ్లెక్సి ఏర్పాటు చేశాడు. దానిపై కలియుగ కర్ణుడు, పేదల దేవుడు అని రాసాడు.ఈ సంఘటన బోనకల్లు మండలంలోని గార్లపాడు గ్రామంల�
స్వయంకృషితో ఈ స్థాయికి చేరిన చిరంజీవికి కష్టం విలువ తెలుసు.తన అభిమానులు ఆపదలో ఉంటే వెంటనే స్పందిస్తారు చిరంజీవి.మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ మరో హీరోకు లేదు అనడంతో ఏమాత్రం సందేహం లేదు. ఆ
జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఎవరికి ఏ కష్టమొచ్చిన కూడా తాను ఉన్నాననే ఓ భరోసా కలిపిస్తాడు. ఒక్కోసారి చావుబతుకుల మధ్య ఉన్న వారిలో ధైర్యం నూరిపోసి వారికి మరింత ధైర్యం �
ఒకప్పుడు వెండితెరపై విలనిజం ప్రదర్శించి అభిమానుల మనసులు గెలుచుకున్న సోనూసూద్ ఇప్పుడు తను చేస్తున్న సేవా కార్యక్రమాల వలన రియల్ హీరోగా మారాడు. ఆయన చేస్తున్న సేవలకు బ్రేకే లేదు.కరోనా మొద�
ఇటు బుల్లితెర అటు వెండితెరపై సత్తా చాటుతున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. చూడచక్కని అందం, ఆకర్షించే అభినయంతో తన అభిమానులని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుంది శ్రీముఖి. మొహమాటం అనే పదం కూడా మొహమాటపడే�
చెన్నై,జూన్ 28: కొంతమంది తమకు నచ్చిన రాజకీయనాయకులు లేదా సినీ నటులపై ఎనలేని అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అలా చాటుకునే విధానంలోను ఒక్కొక్కరూ ఒక్కోరకంగా తమ ప్రత్యేకత ద్వారా వారిపై అభిమానాన్ని చాటుకుంటారు. �
నందమూరి బాలకృష్ణ ఇటీవల తన 61వ బర్త్డేని నిరాడంబరంగా జరుపుకున్న విషయం తెలిసిందే. కరోనా వలన అభిమానులని కూడా తన దగ్గరకు రావొద్దని సూచించారు. అయితే తనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ అందించ
కరోనా కష్టకాలంలో దేవుడిలా మారి అందరికి సాయాలు చేస్తున్నరియల్ హీరో సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ పోతుం�
ఇటీవలి కాలంలో ప్రేక్షకులకు మంచి వినోదం పంచిన చిత్రాలలో జాతి రత్నాలు ఒకటి. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరించింది. సామాన్యులు, సినీ,రాజకీయ ప్రముఖుల�