దంపతుల మధ్య నెలకొన్న చిన్నచిన్న తగాదాల నేపథ్యంలో ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం... కుత్బుల
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కపూర్లో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్లో నివాసం ఉంటున్నాడ
కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న ఓ యువజంట ఆత్మహత్య చేసుకున్నారు. టేకులపల్లి మండలం దాస్ తండా గ్రామపంచాయ
కోడలిపై అత్త గృహ హింస కేసు పెట్టిన ఘటనలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహ హింస చట్టం కింద తనపై కేసు నమోదు చేయటాన్ని సవాల్ చేసిన కోడలి వాదనను తోసిపుచ్చింది.
హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేటలో దారుణం చోటుచేసుకున్నది. కుటుంబ తగాదాలతో అక్కను చంపాడో తమ్ముడు. పాత మలక్పేటకు చెందిన లక్ష్మిని ఆమె సోదరుడు మదన్ బాబు కత్తితో దాడిచేసి చంపేశాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి భార్యతో పాటు అత్త, మామపై దాడి చేశాడు. నవీపేట్ మండలంలో శనివారం చోటు చేసుకున్న కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఎస్సై వినయ్ కథనం ప్రకారం.. నవీపేట మండల కేంద్రంలోని లింగం గుట్టక�
వేములవాడ పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. వేములవాడ లోని గాంధీనగర్కు చెందిన మ్యాన పల్లవి (23) చెక్కపల్లి రహదారిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహ
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో (Piduguralla) దారుణం చోటుచేసుకున్నది. కోనంగి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు (Murder) గురయ్యారు.
Hyderabad | కంటోన్మెంట్, జూలై 15: కట్టుకున్న భార్యను భర్త అతి కిరాతకంగా నరికి చంపాడు. తన బ్యాగులో దాచి ఉంచిన కొబ్బరికాయలు కొట్టే కత్తిని బయటకు తీసిన సత్యనారాయణ.. భార్య ఝాన్సీ రాణిని నరికాడు.
Uttar Pradesh | ఇంటికి తిరిగి రావాలని ప్రాధేయపడిన భర్త నాలుకను భార్య కొరికేసింది. నాలుక పూర్తిగా తెగిపోవడంతో బాధిత వ్యక్తికి తీవ్ర రక్తస్రావం జరిగింది.