తండ్రీకూతుళ్ల దారుణ హత్య | కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త చేతిలో భార్యతోపాటు ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు.
దారుణం | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ తగాదాల కారణంగా తోడబుట్టిన అన్ననే కత్తితో నరికి తమ్ముడు పాశవికంగా హతమార్చాడు.
ఆత్మ హత్య | భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్రంపోడు మండలం తానేదారుపల్లిలో ఈ ఘటన జరిగింది.
వ్యక్తి దారుణ హత్య | గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. అత్తామామలను వేధిస్తున్నాడని అత్తవారింటికి వచ్చిన వ్యక్తిని బంధువులు కొట్టి హతమార్చారు. తాడేపల్లి మండలం నులకపేటలో బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.
తండ్రిని హతమార్చిన కుమారుడు | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం మోటుపల్లిలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా పెంచిన మమకారాన్ని మరిచి కుమారుడు అతిదారుణంగా కొట్టి తండ్రిని హతమార్చాడు.
పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య | ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలో విషాద ఘటన జరిగింది. భార్యతో విభేదాల కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ బలవన్మరణానికి పాల్�
భార్య గొంతుకోసిన భర్త | ఆంధ్రప్రదేశ్లోని గుంటూర్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్నవాడే ఉన్మాదిలా మారి భార్య గొంతుకోసి హతమార్చేందుకు యత్నించాడు.
ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు | సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముక్కుపచ్చలారని కుమారుడిని చంపిన తండ్రి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
వృద్ధ దంపతుల ఆత్మహత్య | జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ క్యాంపులో ఆదివారం ఉదయం వృద్ధ దంపతులు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలి�
ఆసిఫాబాద్| ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కాగజ్నగర్ మండలం అందవెళ్లిలో కన్నతండ్రిని కొడుకు హత్యచేశాడు. శుక్రవారం ఉదయం అందవెళ్లికి చెందిన రాగులయ్య (55)ను అతని కుమారుడు గడ్డపారతో పొడిచి
భార్యను హతమార్చిన భర్త | కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కిరాతకంగా బండరాయితో కొట్టి హతమార్చాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన జరిగింద�