ఆసిఫాబాద్| ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కాగజ్నగర్ మండలం అందవెళ్లిలో కన్నతండ్రిని కొడుకు హత్యచేశాడు. శుక్రవారం ఉదయం అందవెళ్లికి చెందిన రాగులయ్య (55)ను అతని కుమారుడు గడ్డపారతో పొడిచి
భార్యను హతమార్చిన భర్త | కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కిరాతకంగా బండరాయితో కొట్టి హతమార్చాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన జరిగింద�
మహబూబ్ నగర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రినే ఓ వ్యక్తి బంధువుతో కలిసి దారుణంగా హతమార్చాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కావేరమ్మపేట్కు చెందిన మౌలానా (54)కు ఇద్దరు భార్యలు. మొద