విత్తనాల విక్రయాల్లో రైతులకు నకిలీ, లూజ్, గుర్తింపు పొందని పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ శుక్రవారం తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను అతిక�
రెక్కలు ముక్కలు చేసుకుని.. అప్పో సప్పో చేసి వరి సాగు చేస్తున్నామని, తీరా సాగు ప్రారంభించాక పైరు ఎదగడం లేదని, డీలర్లు నకిలీ విత్తనాలు అంటగంటడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని మండలానికి చెందిన పలువురు రైతుల�
నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు మంగళవారం ములకలపల్లిలోని బాలాజీ ఫర్టిలైజర్స్ ఎదుట పురుగు మందు డబ్బాలతో బైఠ�
నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు మంగళవారం ములకలపల్లిలోని బాలాజీ ఫెర్టిలైజర్స్ ఎదుట పురుగు మందు డబ్బ�
Fake seeds | నకిలీ విత్తనాలతో( Fake seeds) నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు ఆందోళన చేపట్టారు.
ఈ సీజన్లో నకిలీ విత్తనాలు మార్కెట్ను ముంచెత్తనున్నాయా.. అంటే అవుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యేటా కొందరు వ్యాపారులు మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వేలాది క్వింటాళ్ల నకిలీ విత�
ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ప్రతి రోజు 18 గంటలు పని చేయాల్సి ఉంటుందని, దీనికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
విత్తన కంపెనీల లైసెన్స్లను సమగ్రంగా పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న కంపెనీల లైసెన్స్లను రద్దు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలతో నష�
అంతర పంటలు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వం సంబంధిత అధికారులు యాసంగిలో ఆరుతడి, ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని విద్యాశాఖమంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీఆర్సీ భవనంలో నిర్వహించిన జడ్పీ �
సీడ్పత్తి సాగుకు జోగుళాంబ గద్వాల జిల్లా పెట్టింది పేరు. దేశంలో గుజరాత్ తర్వాత అదేస్థాయిలో విత్తనపత్తి పండించే జిల్లా జోగుళాంబ గద్వాల జిల్లా. జిల్లాలో సీడ్పత్తి సాగు చేసిన రైతులు సుంకురాక సరైన సమయంల�
Agriculture | మాగనూర్ : ఇటీవల కురిసిన వర్షాలతో వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలు నాటగా, మరికొందుకు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో �
తెలంగాణ సర్కార్ నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. నాసిరకం విత్తనాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు వ్యవసాయ, పోలీస్శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాల �
ప్రస్తుత వానకాలం సీజన్లో వరుణుడి కరుణ కొంత ఆలస్యమైనా మూడు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి పలుకరింతకు సర్కార్ చేయూత తోడవడంతో సాగుకు రైతన్న సిద్ధమయ్యాడు.