ఖమ్మం జిల్లాలో రైతుల సాగుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) విజయనిర్మల తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల్లో ప
రైతులు ఆధైర్యపడవద్దని, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. సోమవారం మండల పరిధిలోని కూకుట్లపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, రైతులతో
ఉమ్మడి జిల్లా రైతులు అత్యధికంగా పత్తి పంటను సాగు చేస్తారు. ప్రస్తుతం ఆ పంటను సాగు చేసేందుకు రైతులు జడుసుకుంటున్నా రు. ఏవి అసలో.. ఏవి నకిలీవో తెలియక సతమతమవుతున్నారు. చాలామంది రైతులకు గతేడాది నకిలీ విత్తనాల
నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయాధికారి లావణ్య సూచించారు. శనివారం మండలంలోని రేజింతల్, రాంతీర్ధం, తాట్పల్లి, టేకూర్, కల్బేమల్, అత్నూర్, హుమ్నపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన స
వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నను ఆదిలోనే కష్టాలు పలుకరించాయి. ఎరువులు, విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వరి, పత్తి, జీలుగ విత�
రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తన దందా ఆగడం లేదు. రాష్ట్ర సరిహద్దులను దాటి టన్నులకొద్దీ నకిలీ విత్తనాలు మార్కెట్లలో అమ్మకానికి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వైఫల్యం, అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంద�
రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రైతాంగానికి పోలీసుశాఖ సోమవారం సూచించింది. కొనుగోలు సమయం లో ఒకటికి రెండుసార్లు విత్తనాలు చెక్ చేసుకోవాలని తెలిపింది.
నకిలీ విత్తనాలపై జిల్లా యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. జిల్లాలోని ఏ ఒక్క రైతు కూడా వాటి బారినపడకుండా చర్యలకు ఉపక్రమించింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని రైతులకు రైతువేదిక భవనాల్లో ఎలా అప్రమత్తంగ�