నకిలీ బంగారం విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఆగ్రాకు చెందిన దేవేందర్కుమార్(65), అదే ప్రాంతానికి చెం�
సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఇటీవల జరిగిన దోపిడీ కేసును సౌత్ జోన్ పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. మంగళవారం సికింద్రాబాద్లోని సౌత్జోన్ డీసీపీ కార్యాలయంలో జరిగిన విలేక
బ్యాంకులో పని చేస్తూ నకిలీ బంగారం పెట్టి లోన్ తీసుకున్న కేసులో సోమవారం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వరంగల్ ఇంతెజార్గంజ్ సీఐ షుకూర్ తెలిపారు.
బంగారం ధర పెరగడంతో సామాన్య కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే, కేటుగాళ్లకు మాత్రం మంచి అవకాశంగా మారింది. బ్యాంకు ఉద్యోగులు, బంగారు నాణ్యతను పరిశీలించి, నిర్ధారించే అఫ్రైజర్లను మచ్చిక చేసుకొని లక్షలు నొక్కేస్త�
పుత్తడి ధర రికార్డు స్థాయికి చేరింది... రాబోయే రోజుల్లో పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఉన్న ఈ ఆలోచనను సొమ్ము చేసుకునేందుకు మాయగాళ్లు రంగంలోకి దిగార
చూసిందంతా నిజమైన బంగారం అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు నకిలీ ఆభరణాలు.. ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటికి కూడా హాల్మార్క్ ముద్ర వేసే కేటుగాళ్లు తయారయ్యారు. కొందరు వ్యాపారులు హాల్మార్క్ సెంటర్ల నిర్వాహకుల�
‘హైదరాబాద్ మధురానగర్లో ఉన్న మా ఇల్లు బఫర్ జోన్ పరిధిలోకి రాదు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం జరిగింది’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
బ్యాంకులో పనిచేసే అఫ్రైజర్ ఇద్దరు ఉద్యోగులతో కలిసి నకిలీగోల్డ్కు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియానే మోసం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అంబర్పేట గోల్నాకకు చెందిన భానుచందర్ బ్యాంక్ ఆ�
అసలు బంగారాన్ని చూపి.. నకిలీది అంటగట్టి ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరిని స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కురవి మండలం రాజోలుకు చెందిన సూపర్ మార్కెట్ వ్యాపారి రాజు వద్ద ర�
అస లు బంగారాన్ని చూపి.. నకిలీది అంటగట్టి ప్రజలను మోసం చే స్తున్న ఇద్దరిని స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కురవి మండలం రాజోలుకు చెందిన సూపర్ మార్కెట్ వ్యాపారి రాజు వద్ద ర
నకిలీ బంగారం పెట్టి బ్యాంకును మోసం చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు హుజూర్నగర్ సీఐ చలమందరాజు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చెప్
కస్టమ్స్ నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తున్నామని నమ్మించి వ్యాపారులకు కోట్ల రూపాయలు కుచ్చు టోపీ పెడుతున్న ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
కస్టమ్స్ నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తున్నామని నమ్మించి వ్యాపారులకు కోట్ల రూపాయలు కుచ్చు టోపీ పెడుతున్న ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.51 లక్షల నగదు,
నకిలీ బంగారం విక్రయించి మోసం చేశారన్న కోపంతో కిడ్నాప్ చేసి దాడి చేయడంతోపాటు ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ ర మేశ్బాబు తెలిపారు.