మండలంలోని కిష్టాపూర్ టోల్ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా నకిలీ బంగారం, నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు నేరడిగొండ ఎస్ఐ సాయన్న తెలిపారు.
వనస్థలిపురం : తనకు బంగారం దొరికిందని చవకగా అమ్ముతానని చెప్పి దంపతులను నమ్మించి రూ.2.30లక్షలకు నకిలీ బంగారం అంటగట్టి ఉడాయించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్
ఎదులాపురం : బంగారు పూత పూసిన నకిలీ ఉంగరాలను కుదువపెట్టి నగదు రుణం పొందుతున్న ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. బుధవారం స్థానిక వన్ టౌన్లో సీఐ. రామకృష్ణ ఏర్�