బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం! అంటూ వచ్చే కాల్స్ నమ్ముతున్నారా? ఉద్యోగం ఇస్తామని చెప్పే నకిలీ కాల్స్తో విసిగిపోయారా? అయితే, మీ స్మార్ట్ఫోన్కు ఇప్పుడో ‘డిజిటల్ సెక్యూరిటీ గార్డ్' ఫీచర్ రాబోతున్�
మీకు పార్సిల్ వచ్చింది... మేం ఆర్టీసీ, రైల్వే నుంచి మాట్లాడుతు న్నాం... మీరు ఓటీపీ చెబితే చిరునామా ధ్రువీకరించుకొ ని.. పార్సిల్ పంపిస్తామంటూ మెసేజ్లు, సెల్ఫోన్లకు ఫోన్లు చేస్తూ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు
నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని వచ్చే తప్పుడు మెసేజ్లకు వినియోగదారులు స్పందించవద్దని జలమండలి సూచించింది. గుర్తుతెలియని వారు అలాంటి తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తమ దృష్టి�
Rukmini Vasanth | ‘సప్తసాగరాలు దాటి’ చిత్రంతో తెలుగు, కన్నడ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి రుక్మిణీ వసంత్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
కొంతమంది ఏసీబీ అధికారుల పేరుతో నకిలీ కాల్స్ చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఏసీబీ డీజీ విజయ్కుమార్ తెలిపారు. ఈ తరహా మోసం హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోద
సైబర్ నేరగాళ్లు ఏకంగా అధికారుల పేరుతో అక్రమాలకు తెరలేపారు. నగరపాలక సంస్థకు పన్నులు బకాయి ఉన్నారని వెంటనే చెల్లించాలంటూ ఫోన్ చేయడంతో పాటుగా బిల్లుల చెల్లింపుల కోసం స్కానర్ పంపిస్తున్నామంటూ దండుకుం�
Fake calls | ‘హలో.. మేము మున్సిపల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ షాపుకు సంబంధించిన డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్సు చెల్లించాలి.. లేదంటే చట్ట ప్రకారం మీ దుకాణం సీజ్ చేయాల్సి ఉంటుంది.. ఈ నంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వ�
ఫేక్కాల్స్తో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏసీబీ డీజీ విజయ్కుమార్ సూచించారు. కొంతమంది ఏసీబీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా డబ్బు డిమాండ్ చేస్తూ వారిని బెదిరిస్తున్నారని తెలిపా
గతంలో వేరే దేశం కోడ్ నెంబర్లతో కాల్స్ వస్తే ఎత్తకున్నా ఫర్వాలేదు అనుకునేవారు.. కానీ ఇప్పుడేమో మిస్డ్ కాల్స్ వచ్చి పోతే ఇదేంటోఅని తిరిగి డయల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
నర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్(ఎన్ఆర్డీఎస్) అధికారులమని చెప్పి కొందరు సైబర్ నేరగాళ్లు నర్సులను మోసం చేస్తున్నారని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్సీ) తెలిపింది. తాము చెప్పినట్ట�
‘నేను ఏసీబీ అధికారిని. హైదరాబాద్ హెడ్ ఆఫీసు నుంచి మా ట్లాడుతున్నా. మీకు లంచం తీసుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. కొంత డబ్బులిస్తే మీపై కేసు కాకుండా చూస్తాం. ఏసీబీ రైడ్ ఎప్పుడు జరుగుతుందో మీకు చెబుత�
‘మామయ్యా నేను మీ బంధువును.. నీకు అల్లుడునవుతా... ఆసుపత్రిలో అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయి. డబ్బులు పంపించు తిరిగి మళ్లీ ఇచ్చేస్తా’ అంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు ఓ కేటుగాడు.