మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 3,49,124 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,65,519 మంది కాగా, మహిళలు 1,83,605 మంది ఉన్నారు.
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. మంగళవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 12,051మందికి కంటి పరీక్షలు చేయగా, జిల్లాలో 80 బృందాల �
అంధత్వ నివారణకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో పోలీస్ సిబ్బందికి కంటి వెలుగు కార్యక్రమాన్
నాకు రెండేండ్ల నుంచి కంటి చూపు మందగిస్తున్నది. ప్రైవేట్ దవాఖానలో చూపించుకుందామంటే డబ్బులు లేవు. వారం క్రితమే మా ఊరిలో కూడా కంటి వెలుగు శిబిరం నిర్వహించి పరీక్షలు చేస్తారని తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నది. కంటి వెలుగు శిబిరాల నిర్వహణ కోసం వైద్యాధికారులు, సిబ్బంది ఏర్పాట్లు పూర్త�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమం రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. మసకబారిన కండ్లలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం కోసం మం డల అధికారి చర్యలు చేపట్టారు. ఇప్పుటికే మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతోపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహి�
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేద్దామని ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ సమీకృత జిల్�
: కంటి సమస్యలతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్నారని కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ తెలిపారు. కామారెడ్డి కలెక�
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 393 శిబిరాలను నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. 44 బృందాలతో ప్రతిరోజూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 700 మందికి పరీక్షలు చేయాలన�
పేదల కళ్లల్లో వెలుగులు నింపే పథకం కంటి వెలుగు. అవగాహన లేమితో దృష్టి లోపానికి గురవుతున్న ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు, అద్దాలు అందించే రెండో విడుతకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2018లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేసి�
కంటి చూపు సమస్యతో బాధపడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15, 2018న కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.