Group-2 Posts | ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి గడువును మరో వారం రోజుల పాటు పొడిగించారు. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు.
2019-20 యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 118 మిల్లులు
నిరుడు యాసంగి, వానకాలం ధాన్యం మిల్లింగ్ గడువును కేంద్రం మరో నెల పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అశోక్ కుమార్ వర్మ బుధవారం ఆదేశాలు జారీ చేశారు
స్పెషల్ సమ్మర్ రివిజన్ (ఎస్ఎస్ఆర్) 2023 ప్రకారంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో జాబితాను పరిశీలన చేసుకొని పేరు లేని పక్షంలో తిరిగి ఓటరు నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధి
ప్రతి ఏడాది వానకాలంతో పాటు యాసంగిలో రైతులు పండించిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి అనంతరం ఎఫ్సీఐకి అందజేస్తున్నది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ �
నిరుద్యోగ విద్యార్థులకు, నిత్య పాఠకులకు ప్రభుత్వం మరో చక్కటి వసతిని కల్పించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని గ్రంథాలయాలు ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయని మంత్రి తలసాని శ్రీ�
సింగరేణి ప్రాంతంలో ఇండ్ల పట్టాలకు సంబంధించి విడుదల చేసిన జీవో 76 కాలపరిమితిని మరో 2 నెలలు పొడిగించాలని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు బాల్కసుమన్, నడిపల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య కోర�
ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) అమెరికాలో టఫ్స్ యూనివర్సిటీకి చెందిన ద ఫ్లెచర్ స్కూల్తో తన ఒప్పందాన్ని మరో ఐదేండ్లు పొడిగించుకున్నది. మంగళవారం హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్
NEET PG | నీట్ పీజీ (NEET PG) ప్రవేశ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ వాయిదావేసింది. దీంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది.
చెన్నై : ఆగస్ట్ 23 వరకూ కరోనా లాక్డౌన్ను పొడిగించినట్టు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. లాక్డౌన్ నియంత్రణలకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించింది. ఇక సెప్టెంబ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను జులై 15 వరకూ పొడిగించింది. జులై ఒకటి నుంచి కొన్ని సడలింపులతో నియంత్రణలను కొనసాగించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్�