జైపూర్: రాజస్థాన్లో నైట్ కర్ఫ్యూను మరో రెండు గంటలు పొడిగించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మొత్తం 12 గంటలు పాటించనున్నారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ఈ మేరకు అమలు చేయనున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ నైట్�
న్యూఢిల్లీ: పాన్, ఆధార్ కార్డు అనుసంధాన తుది గడువును జూన్ 30 వరకు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31(బుధవారంతో) తో ఈ గడువు ముగియనున్నది. అయితే చివరి రోజు పాన్, ఆధార్ లింక్ కోసం చాలా మంది ప్రయత�