కోల్కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను జులై 15 వరకూ పొడిగించింది. జులై ఒకటి నుంచి కొన్ని సడలింపులతో నియంత్రణలను కొనసాగించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్�
ఇగ్నో| దేశంలో అతిపెద్దదైన సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) జూలై-2021 సెషన్కు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది. ఈనెల 30 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ �
చెన్నై: తమిళనాడులో కొనసాగుతున్న లాక్డౌన్ను ఈనెల 21 వరకూ పొడిగించారు. అయితే లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపులకు అనుమతిస్తారు. చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూ�
నెస్ట్| కరోనా నేపథ్యంలో మరో ప్రవేశ పరీక్ష వాయిదాపడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైసర్)లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట
లాసెట్| రాష్ట్రంలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగించారు. మూడు, ఐదేండ్ల న్యాయ, రెండేండ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఏటా లాసెట్, పీ
ఎస్బీఐ క్లర్క్| దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్లర్క్ పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టింది. క్లరికల్ క్యాడర్లో 5121 కస్టమర్ సపోర్ట్, సేల్స్ వ�
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్ | దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు.
మహారాష్ట్ర| మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న ఆంక్షలు మరికొన్ని వారాల పాటు కొనసాగనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు వచ్చే నెల 1 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్ర�