నిన్న మొన్నటి తరాలు.. పిల్లల్ని కఠినమైన క్రమశిక్షణతో పెంచారు. అలాంటి పెంపకంలో పెరిగిన వాళ్లు.. తమ బిడ్డల్ని అతిగారాబం చేస్తున్నారు. అయితే.. ప్రస్తుత తరానికి ఈ రెండు రకాల పెంపకాలూ అంతమంచిది కాదని నిపుణులు అ�
ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీ గోపాల్ గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ చర్యలతో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రమాద�
ఉత్తరాఖండ్లో ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన జోషిమఠ్లో భూమి కుంగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్ధితి నెలకొంది.
సచివాలయం స్థాయిలో తెలుగు భాష అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో తెలుగు భాషోపా�
ప్రస్తుతం సాంకేతిక విద్యకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో, రానున్న రోజుల్లో అటవీ, పర్యావరణ నిపుణులకు అంతే డిమాండ్ ఉండనున్నదని పలువురు అటవీ నిపుణులు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో శ�
భవిష్యత్తు అంతా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ డాటాదేనని, అన్ని రంగాల్లోకు విస్తరించేందుకు కావాల్సిన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. అయితే జియోస్పేషియల్తో సవాళ్లు కూడా �
వయసు మీదపడటం ఎవరికైనా ఇబ్బందికరమే అయినా జీవితంలో అది అనివార్యం. అయితే శరీరం, మనసును ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంచుకోగలిగితే ఏ వయసులోనైనా చలాకీగా ఉండటం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
యుద్ధం, పర్యావరణ విధ్వంసం ఎప్పుడూ అనర్థదాయకమే. భూ తాపం, వాతావరణ మార్పులు, తగ్గుతున్న భూసారం, అడవుల నరికివేత, ఆర్థిక అసమానతలు, తగ్గుతున్న సాగు విస్తీర్ణం, పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రపంచాన్ని ఆహార సంక్షోభ
ఆధునిక ప్రపంచంలో అనేక దేశాలు క్రీడల్లో దూసుకెళ్తుంటే మన దేశం మాత్రం వెనుకబడిపోయింది. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా క
Monkeypox | దేశంలో మంకీపాక్స్ విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా.. కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ మేనేజ్మెంట్ గైడెలైన్స్ను సవర
ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు వ్యాప్తి చెందిన మంకీపాక్స్ వైరస్ను కట్టడి చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ, ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు కోరారు.
పెండింగ్లో ఉన్న భాషాపండితుల అప్గ్రేడేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్యూపీపీ) కోరింది. ఈ మేరకు సంఘం నేతలు ఆదివారం రైతుబంధు
కొవిడ్-19.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక పీడకల అని గురువారం ప్రారంభమైన బయోఏషియా సదస్సులో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. బయోఏషియా సదస్సులో ‘కరోనా విపత్తుకు రెండేండ్లు - సవాళ్లు, విజయాలు.. �