ముడి పదార్ధాల ధరల పెరుగుదల, మారకం రేట్లలో ఒడిదుడుకుల వంటి పలు కారణాలతో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కార్ల (BMW Cars) ధరలను పెంచనున్నట్టు బీఎండబ్ల్యూ ఇండియా సోమవారం ప్రకటించింది.
Personal Finance | ఖర్చు విషయంలో రెండే పరిష్కారాలు. అవసరాలు తగ్గించుకోవడం. సంపాదన పెంచుకోవడం. అవసరాలను తగ్గించుకుంటూ పోతే.. చివరికి కూడు, గూడు, బట్ట విషయంలోనూ రాజీపడాల్సి వస్తుంది. అదే, సంపాదన పెంచుకుంటే జీవితం సంతోష�
స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కు వెళ్లి సినిమా ఎంజాయ్ చేయడం ఓ మధురానుభూతిని (Viral Post) అందిస్తుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి ఓటీటీల రాకతో ప్రేక్షకులు థియేటర్లక�
రంజాన్ మాసమంటే ముందుగా గుర్తొచ్చేది హలీం. నోరూరించే ఈ వంటకాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే పెరిగిన నిత్యావసర ధరల ప్రభావం ఈ సంవత్సరం హలీంపై పడనున్నది. పెరిగిన నిత్యావసరాలతో
వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్ అతి ముఖ్యం. చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనాన్ని రోడ్డుపై నడుపలేం. అయితే, చాలామంది రిజిస్ట్రేషన్ నంబర్లను సంఖ్యాశాస్త్రం ప్రకారం తీసుకొనేందుకు ఆసక్తి �
విమాన చార్జీలు భారీగా పెరిగాయి. టిక్కెట్ ధరలు 10-20 శాతం ఎగబాకాయి. నిర్వహణ భారం, ఇంధన ధరల మోతల నేపథ్యంలో దేశ, విదేశీ విమాన సర్వీసుల్లో టిక్కెట్ల ధరలు పరుగులు పెడుతున్నాయి.
నల్లగొండ పల్లెల్లో ఇప్పుడు ఎక్కడలేని సంబురం. మూడు తరాలను బలిగొన్న ఫ్లోరైడ్ విషపు నీళ్ల నుంచి ఈ పల్లెలకు విముక్తి కల్పించే శివన్నగూడెం ప్రాజెక్ట్ చకచకా కడుతున్నరు. దశాబ్దాల కరువుకి, వలస బతుకుకి చిరునా�
చికిత్స, సేవల పేరుతో రోగి నుంచి భారీగా వసూలు చేసిన దవాఖానకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 భారీ జరిమానా విధించింది. అధిక చార్జీలపై మలక్పేటలోని మెట్రోక్యూర్ దవాఖానకు మొట్టికాయలు వేసింది. ఈ కేసును హై�
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే వినాయకుడి కరుణ కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే నవరాత్రులపాటు పూజలందుకున్న గణేశుడి చేతిలో ని లడ్డూను దక్కించుకునేందు
వెదురు చికెన్, వెదురు బిర్యానీ గురించి వినే ఉంటారు. మరి వెదురు ఉప్పు గురించి ఎక్కడైనా చదివారా? కొరియాలో ఎక్కువగా వాడతారు దీన్ని. కాబట్టే, కొరియన్ సాల్ట్ అని పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లవణాలల
దేశంలోని విద్యావ్యవస్థ తీరుపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మన దేశంలో విద్య అనేది పెద్ద పరిశ్రమగా మారిపోయిందని, మెడికల్ కోర్సులకు ఉన్న అధిక ఫీజుల కారణంగానే విద్యార్థులు వైద్యవిద్య కో
వేసవి తీవ్రత పెరగడంతో మార్కెట్లో నిమ్మకాయ మీసం మెలేస్తున్నది. తగ్గేదేలే.. అంటూ వినియోగదారులకు దడ పుట్టిస్తున్నది. ప్రస్తుతం విడిగా ఒక్కో కాయ రూ.10 పలుకుతున్నది. శని, ఆదివారాల్లో అయితే రూ.12కి పైగానే అమ్ముత�
మారుతి సుజుకీ..వాహన ధరలను మరోసారి పెంచడానికి సిద్ధమవుతున్నది. ఇటీవల ధరలను 3 శాతం వరకు పెంచిన సంస్థ..ఈ నెలలో మరోసారి పెంపు ఉంటుందని సంకేతాలిచ్చింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరలను పెంచాల్సి వస్తున్నదని కంపె
చికెన్ ముక్క ముడితే ధరల వేడి సెగ తగులుతున్నది. మటన్ ధరలు కొండెక్కి కూర్చుండగా, ఇప్పుడు కోడి కూర కూడా పిరమైంది. నెల కిందటి వరకు రూ.150 నుంచి రూ.180 మధ్య కొనసాగిన చికెన్ ధరలు.. ప్రస్తుతం దాదాపు రూ.300కు చేరువైంది. �